ఎంపీడీవో, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్

మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర పశువుల సంతకు సంబంధించి నకిలీ రశీదు పుస్తకాలను ముద్రించి సంత ఆదాయాన్ని గండి కొట్టిన వ్యవహారంలో ఎంపీడీవో, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్…

Continue Reading →

టేకు చెట్ల నరికివేతపై విచారణ

యథేచ్ఛగా టేకు చెట్ల నరికివేతపై సీసీఎఫ్‌ ఆదేశాల మేరకు జిల్లా అటవీ శాఖ ఫ్లయింగ్‌ స్కాడ్‌ అధికారులు స్పందించారు. దస్తురాబాద్‌ బీట్‌లోని దస్తురాబాద్‌, ఆకొండపేట గ్రామాల్లో నరికివేతకు…

Continue Reading →

పరిగి ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ సోదాలు

వికారాబాద్‌ జిల్లాలోని పరిగి ఎంపీడీవో కార్యాలయంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు బుధవారం రైడ్‌ చేశారు. ఈ సందర్భంగా రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ కార్యాలయ సిబ్బంది ఏసీబీకి…

Continue Reading →

టీఎస్‌పీఎస్‌సీ తాత్కాలిక చైర్మన్‌గా ప్రొఫెస‌ర్‌ చింతా సాయిలు నియామకం

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌(టీఎస్‌పీఎస్‌సీ) తాత్కాలిక చైర్మన్‌గా ప్రొఫెస‌ర్‌ చింతా సాయిలు నియమితులయ్యారు. టీఎస్‌పీఎస్‌సీ తాత్కాలిక చైర్మన్‌గా ఉన్న కృష్ణారెడ్డి పదవీకాలం పూర్తి కావడంతో టీఎస్‌పీఎస్‌సీలో…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 684 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో 684 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది.…

Continue Reading →

సీఎం జగన్‌ను కలిసిన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని

గుంటూర్‌ జిల్లాలోని తాడేపల్లిలోగల క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటికే నీలం సాహ్నిని…

Continue Reading →

యాచారం మండలం మర్రిగూడలో కానిస్టేబుల్ సైదులు ‌ ఆత్మహత్య

యాచారం మండలం మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సైదులు ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుమలదేవుని గుట్టపై చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న…

Continue Reading →

నేటితో నాగార్జున సాగర్‌లో ముగియనున్న నామినేషన్ల పర్వం

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం మంగళవారంతో ముగియనుంది. ఇప్పటికే 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు…

Continue Reading →

నాగార్జునసాగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నోముల భగత్‌

నాగార్జునసాగర్‌‌ నియోజకవర్గ ఉప ఎన్నికకు టీఆర్‌​ఎస్‌ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. దివంగ‌త ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌ కుమార్‌కు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చింది.…

Continue Reading →

ఏపీలో వెయ్యి దాటిన కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా ఉధృతి క్రమంగా పెరుగుతున్నది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1005 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 324 మంది చికిత్సకు కోలుకున్నారు.…

Continue Reading →