నేటి నుంచి నాగార్జునసాగర్‌లో నామినేషన్ల స్వీకరణ

నాగా‌ర్జు‌న‌సా‌గర్‌ ఉప‌ఎ‌న్నికకు ఎన్ని‌కల కమిషన్‌ మంగ‌ళ‌వారం నోటి‌ఫి‌కే‌షన్‌ విడు‌దల చేయ‌ను‌న్నది. ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు అభ్యర్థుల నుంచి నుంచి నామపత్రాలు స్వీక‌రించను‌న్నది. 31న…

Continue Reading →

రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ఆరుగురికి తీవ్రగాయాలు

రసాయన పరిశ్రమలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి ఆరుగురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో సోమవారం ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పారిశ్రామికవాడలోని…

Continue Reading →

కబడ్డీ స్టేడియం గ్యాలరీ కూలి పలువురికి గాయాలు

సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన 47 జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. క్రీడాకారులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలడంతో…

Continue Reading →

సీఎం కేసీఆర్‌కు ఉద్యోగ సంఘాల నాయకుల కృతజ్ఞతలు

ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు కురిపించిన సీఎం కేసీఆర్‌కు టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మార్త రమేశ్‌,…

Continue Reading →

ప్ర‌పంచ జ‌ల దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం కేసీఆర్

ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నీరు వంటి సహజ వనరులను కాపాడడం ద్వారా ప్రకృతి సమతుల్యాన్ని…

Continue Reading →

తెలంగాణ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు 30 శాతం పీఆర్సీ, 61 ఏళ్ల‌కు రిటైర్‌మెంట్‌‌: సీఎం కేసీఆర్

తెలంగాణ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభ‌వార్త వినిపించారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో పాటు కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్‌, హోంగార్డు ఉద్యోగుల ప‌ట్ల కేసీఆర్ మ‌రోసారి గొప్ప మ‌న‌సు…

Continue Reading →

తెలంగాణ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదన్నారు.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. గెలిచిన వాళ్లకు డబ్బులు ఇస్తున్నారు తప్ప.. క్రీడాకారుల శిక్షణకు ఎలాంటి…

Continue Reading →

పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎస్‌.వాణీదేవి విజయం

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎస్‌.వాణీదేవి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావుపై వాణీదేవి గెలుపొందారు. వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓట్లు…

Continue Reading →

వన్యప్రాణుల సంరక్షణతోనే జీవ సమతుల్యత : అట‌వీశాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

వన్యప్రాణుల సంరక్షణతోనే జీవుల సమతుల్యత సాధ్యమని అట‌వీశాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. మావ‌న – జంతు సంఘ‌ర్షణల నివారణకు మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అధ్యక్షత…

Continue Reading →

నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో 67 మంది ఎలిమినేషన్‌

వరంగల్‌-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. మొదటి ప్రాధాన్యతలో ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు మొత్తం…

Continue Reading →