తెలంగాణకు హరితహారం ద్వారా పచ్చదనం పెంపులో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాష్ట్రానికి మరో గుర్తింపు దక్కనుంది. పచ్చదనం పెంపు, అడవుల పునరుజ్జీవనం, ప్రత్యామ్నాయ అటవీకరణ పనుల్లో తనదైన…
తాజా వార్తలు

బీజేపీ ఎంపీ డాక్టర్ సుబ్రమణ్య స్వామి బుధవారం మధ్యాహ్నం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని తాడేపల్లిలోని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.…
వైజాగ్ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం సరికాదని, దీన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్…
ఏపీలో నగరపాలిక, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఒకటి రెండుచోట్ల చెదురుమదురు ఘటనల మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగింది. ఉదయం 7 గంటలకు…
తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఇద్దరు కలెక్టర్లు, ఆర్డీవోకు కోర్టు ధిక్కరణ నేరం కింద జైలు శిక్ష విధించింది. ఈ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణలో కోర్టు ఆదేశాలు…
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మార్చి 15వ తేదీ ప్రారంభం కానున్నాయి. శాసనసభ, శాసన మండలి 15వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నాయి.…
కర్ణాటకలో ఓ అవినీతి అధికారి ఇంటి నుంచి భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. చాముండేశ్వరి ఎలక్ట్రిసిటీ సప్లయ్ కార్పొరేషన్ ఆఫ్ మైసూర్ (CESCoM)లో సూపరింటెండెంట్ ఇంజినీర్గా పనిచేస్తున్న కేఎం…
బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంలో పాల్గొని అందరి దృష్టి ఆకర్షించిన ముద్దుగుమ్మ హరిక. తాజాగా హారికకు అరుదైన గౌరవం దక్కింది.…
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్రాజన్ ప్రతిష్ఠాత్మకమైన ‘టాప్-20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్సీ’ అవార్డును అందుకున్నారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న మల్టీ ఎథినిక్ అడ్వయిజరీ టాస్క్ఫోర్స్,…
ఇండియన్ ఫారెస్ట్ సర్వీసుల్లో మహిళలు వివిధ స్థానాల్లో విజయవంతంగా రాణిస్తున్నారని కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. దేశంలో మూడు రాష్ర్టాల్లో పీసీసీఎఫ్లుగా మహిళలే…









