గ‌డువులోపు యాదాద్రి ప‌నుల పూర్తికి సీఎం కేసీఆర్ ఆదేశం

యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రాన్ని త్వరలో పున: ప్రారంభించనున్నందున నిర్ణయించిన గడువులోపల తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.…

Continue Reading →

ఈ నెల15 నుంచి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15 నుంచి 25 వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ నెల 15న…

Continue Reading →

పింగళి కుమార్తెకు ఏపీ సర్కార్ రూ.75 లక్షల ఆర్థికసాయం

జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబానికి ఏపీ సర్కార్‌ భారీ ఆర్థికసాయం ప్రకటించింది. పింగళి కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మికి రూ.75 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.…

Continue Reading →

నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా నేటి నుంచి దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలను రాష్ట్రంలో ఘనంగా నిర్వహించాలని…

Continue Reading →

నేడు మాచర్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబసభ్యులకు…

Continue Reading →

స్పీకర్‌ సతీమణి వాణీసీతారాంకి సీఎం జగన్‌ కితాబు

అక్షయపాత్ర పనితీరుపై స్పందించడం బాగుందని, మీరు ‘‘స్టీల్‌ లేడీ ’’అని స్పీకర్‌ తమ్మినేని సీతారాం సతీమణి వాణీసీతారాంను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశంసించారు. తొగరాం సర్పంచ్‌గా గెలుపొందిన…

Continue Reading →

శివ‌రాత్రి శుభాకాంక్ష‌లు తెలిపిన రాష్ట్రప‌తి, ప్ర‌ధాని

దేశ ప్ర‌జ‌ల‌కు మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతూ రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కొవింద్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ట్వీట్ చేశారు.  మహాశివరాత్రి శుభ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు.…

Continue Reading →

మహా శివరాత్రి శుభాకాంక్షలు

మీకు, మీ కుటుంబ సభ్యులకు..మహా శివరాత్రి శుభాకాంక్షలు– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్,– అధ్యక్షులు, పర్యావరణ పరిరక్షణ సమితి

Continue Reading →

‘ఆజాద్‌ కా అమృత్ మహోత్సవ్‌’‌’ కమిటీ భేటీ

‘ఆజాద్‌ కా అమృత్‌ మహోత్సవ్‌’ విజయవంతానికి బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్‌, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అధ్యక్షతన సమావేశమయ్యారు. ఈ నెల…

Continue Reading →

గవర్నర్‌, సీఎం మహాశివరాత్రి శుభాకాంక్షలు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి ఉపవాస పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తున్న ప్రజలకు…

Continue Reading →