పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్‌ విడుదలైంది. తెలంగాణలో రెండు పట్టభద్రుల, ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ జారీ…

Continue Reading →

కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలి: కలెక్టర్‌ జీ రవి

సీఎం కేసీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా ప్రతి గ్రామంలో వెయ్యి మొక్కలు నాటి కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ జీ రవి అధికారులను ఆదేశించారు.…

Continue Reading →

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల సీఐ ఆత్మహత్యాయత్నం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల సీఐ సాయిరమణ బుధవారం రాత్రి హన్మకొండలో పురుగుల మం దు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. వడ్డెపల్లి ఫిల్టర్‌బెడ్‌ సమీపంలో ఓ వ్యక్తి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అనూహ్య మద్దతు లభిస్తున్నది.  అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి  తన జన్మదినం సందర్భంగా మినిస్టర్…

Continue Reading →

ఏపీ ‘సీఎంఆర్‌ఎఫ్‌’కు లారస్‌ ల్యాబ్స్‌ రూ. 4 కోట్ల విరాళం

ఏపీ సీఎం సహాయనిధికి లారస్‌ ల్యాబ్స్‌ యాజమాన్యం రూ. 4 కోట్లు విరాళంగా అందజేసింది. సంస్థ ఉపాధ్యక్షుడు చావా నరసింహారావు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం…

Continue Reading →

‘ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు’ : ముఖ్యమంత్రి కేసీఆర్

ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు మంజూరు మండలకేంద్రానికి రూ.30 లక్షలు మంజూరు నల్లగొండ మున్సిపాలిటీకి రూ.10 కోట్లు మిర్యాలగూడకు రూ.5కోట్లు మంజూరు చేశాం మిగతా మున్సిపాలిటీలకు…

Continue Reading →

టీఎస్‌ ఎంసెట్‌ కన్వీనర్‌గా గోవర్ధన్‌

ఎంసెట్‌ కన్వీనర్‌గా జేఎన్టీయూ రెక్టార్‌ డాక్టర్‌ గోవర్ధన్‌ను, ఈ సెట్‌ కన్వీనర్‌గా డాక్టర్‌ చిట్టిరెడ్డి వెంకటరమణారెడ్డిని నియమిస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి…

Continue Reading →

భవిష్యత్తు తరాల కోసం మొక్కలు నాటుదాం హరిత తెలంగాణ చేద్దాం : అర్చన

భవిష్యత్తు తరాల కోసం మనమందరం మొక్కలు నాటాలని అర్చన శాస్త్రి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు మొక్కలు పెంచడాన్ని బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ…

Continue Reading →

రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు సీటీవో అధికారులు

పన్ను చెల్లింపు విషయంలో ఓ వ్యక్తి నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఇద్దరు వాణిజ్య పన్నులశాఖ అధికారులు ఏసీబీ అధికారులకు చిక్కారు. హైదరాబాద్‌లోని అబిడ్స్‌…

Continue Reading →

జగిత్యాలలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్‌ టీపీవో

అపార్ట్‌మెంట్‌ నిర్మాణ అనుమతుల కోసం రూ.95 వేలు లంచం తీసుకుంటూ జగిత్యాల మున్సిపల్‌ టీపీవోతోపాటు కాంట్రాక్ట్‌ ఉద్యోగి, వీరికి సహకరించిన ప్రైవేట్‌ ఇంజినీర్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.…

Continue Reading →