ఏపీలో ముగిసిన తొలివిడత ‘పంచాయతీ’ పోలింగ్‌

ఏపీలో ఒకటి రెండుచోట్ల చెదరుమదురు గంటల మినహా తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు ఓటు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌…

Continue Reading →

తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

ఏపీ వ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 8.30 గంటల వరకు 18 శాతం పోలింగ్ నమోదయ్యింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. కమాండ్…

Continue Reading →

ఐఎస్‌డబ్ల్యూ ఎస్పీగా రమేష్‌రెడ్డి

ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డిని ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ఐఎస్‌డబ్ల్యూ)కు ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.…

Continue Reading →

చెట్టును నరికిన వ్యక్తికి రూ. 62 వేల జరిమానా

హైదరాబాద్ నగరంలోని సైదాబాద్‌లో ఇటీవల చెట్టును నరికిన ఓ వ్యక్తికి అటవీశాఖ భారీగా జరిమానా విధించింది. నలభై ఏళ్లుగా ఉంటున్న భారీ వేపచెట్టును ఇంటి నిర్మాణానికి అడ్డొస్తుందని…

Continue Reading →

కోటి వృక్షార్చన వాల్‌పోస్టర్ ను ఆవిష్కరించిన అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఒకే రోజు కోటి మొక్కలను నాటే ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమ పోస్టర్ ను అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి…

Continue Reading →

గుర్రంపోడు తండాలో ఉద్రిక్తత.. డీఎస్పీకి గాయాలు

సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి మండలం గుర్రంపోడు తండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 540 సర్వేనంబర్‌లోని గిరిజన భూములను గ్లేడ్‌ ఆగ్రో కంపెనీ ఆక్రమించింది. దీనికి నిరసనగా  ఆందోళన…

Continue Reading →

ఖమ్మం- వరంగల్‌- నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి

ఖమ్మం- వరంగల్‌- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికే మరోసారి అవకాశం ఇస్తున్నట్టు ఆదివారం తెలంగాణభవన్‌లో…

Continue Reading →

సీఎం కేసీఆర్‌ జన్మదినం.. హరిత పండుగ సంకల్పం

ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌.. మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 17న సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు కానుకగా ఒకే…

Continue Reading →

హైదరాబాద్ అబిడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ అబిడ్స్‌లోని ట్రూప్‌ బజార్‌లో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక డీకే సానిటరీ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది…

Continue Reading →

మహబూబ్‌నగర్‌ జిల్లాలో 93.69 శాతం బతికిన హరితహారం మొక్కలు

మహబూబ్‌నగర్ జిల్లాలో తెలంగాణకు హరితహారం కింద నాటిన మొక్కలు 93.69 శాతం బతికాయని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు తెలిపారు. ప్రతి శుక్రవారం హరిత హారం మొక్కలకు…

Continue Reading →