ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్లకు బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. గుంటూరు కలెక్టర్గా వివేక్ యాదవ్ నియామకం అయ్యారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్గా రజిత్ భార్గవ్కు అదనపు బాధ్యతలు చేపట్టగా.. మున్సిపల్…
తాజా వార్తలు

సంగారెడ్డి జిల్లాలోని మూడు కాలుష్య కారక పరిశ్రమలకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) భారీ జరిమాన విధించింది. పర్యావరణ పరిహారం కింద రూ.10.21 కోట్ల జరిమానను…
భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) సంప్రదింపుల కమిటీ చైర్మన్గా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావును పార్లమెంటరీ వ్యవహారాలశాఖ డిప్యూటీ సెక్రటరీ అజయ్కుమార్ ఝా నియమించారు.…
యావత్ ప్రపంచాన్ని కరోనా కాటేసినా.. తెలంగాణలో సాంస్కృతిక రంగాన్ని మాత్రం ఏమీచేయలేకపోయింది. రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాలశాఖ తన కార్యక్రమాలను కుదించుకోలేదు. బహిరంగంగా కార్యక్రమాలు చేయకపోయినా.. ప్రత్యామ్నాయ మాధ్యమాలను…
హైదరాబాద్ మెట్రో రైలులో తొలిసారి బ్రెయిన్ డెడ్ అయిన మనిషి గుండెను మెట్రో రైలు అధికారుల సహకారంతో అపోలో ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా తరలించారు. నల్లగొండ జిల్లాకు…
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారిని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల…
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని బోయిన్పల్లి మార్కెట్ను సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసైకి వ్యవసాయ శాఖ కార్యదర్శి…
ఆంధ్రప్రదేశ్లో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. 3,335 పంచాయతీ సర్పంచ్ స్థానాలకు, 33,632 వార్డులకు రెండో విడత ఎన్నికలు…
మానవత్వం చాటుకున్న మహిళా ఎస్ఐ కె.శిరీషపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఓ అనాథ శవాన్ని తన భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లిన ఆమె ఫొటోలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో…
ఆంధ్రప్రదేశ్లో తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 93 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. సోమవారం నామినేషన్ల పరిశీలన అనంతరం ఈ విషయాన్ని అధికారులు ప్రకటించారు. రెండో విడుత పంచాయతీ ఎన్నికల…









