ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీలు

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లకు బదిలీలు, పోస్టింగ్‌లు జరిగాయి. గుంటూరు కలెక్టర్‌గా వివేక్‌ యాదవ్‌ నియామకం అయ్యారు. ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌గా రజిత్‌ భార్గవ్‌కు అదనపు బాధ్యతలు చేపట్టగా.. మున్సిపల్‌…

Continue Reading →

సంగారెడ్డి జిల్లాలోని మూడు కాలుష్య పరిశ్రమలకు రూ.10.21కోట్ల జరిమాన

సంగారెడ్డి జిల్లాలోని మూడు కాలుష్య కారక పరిశ్రమలకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) భారీ జరిమాన విధించింది. పర్యావరణ పరిహారం కింద రూ.10.21 కోట్ల జరిమానను…

Continue Reading →

భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సంప్రదింపుల కమిటీ చైర్మన్‌గా కేకే

భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సంప్రదింపుల కమిటీ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావును పార్లమెంటరీ వ్యవహారాలశాఖ డిప్యూటీ సెక్రటరీ అజయ్‌కుమార్‌ ఝా నియమించారు.…

Continue Reading →

330 రోజుల్లో 900 పైగా కార్యక్రమాలు : మామిడి హరికృష్ణ

యావత్‌ ప్రపంచాన్ని కరోనా కాటేసినా.. తెలంగాణలో సాంస్కృతిక రంగాన్ని మాత్రం ఏమీచేయలేకపోయింది. రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాలశాఖ తన కార్యక్రమాలను కుదించుకోలేదు. బహిరంగంగా కార్యక్రమాలు చేయకపోయినా.. ప్రత్యామ్నాయ మాధ్యమాలను…

Continue Reading →

హైద‌రాబాద్ మెట్రో రైలులో ‘గుండె’ త‌ర‌లింపు

‌హైద‌రాబాద్ మెట్రో రైలులో తొలిసారి బ్రెయిన్ డెడ్ అయిన మ‌నిషి గుండెను మెట్రో రైలు అధికారుల స‌హకారంతో అపోలో ఆస్ప‌త్రి వైద్యులు విజ‌య‌వంతంగా త‌ర‌లించారు. న‌ల్ల‌గొండ జిల్లాకు…

Continue Reading →

సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎల్‌బీ స్టేడియంలో యాగం : శాట్స్‌ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారిని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల…

Continue Reading →

హైదరాబాద్ బోయిన్‌ప‌ల్లి మార్కెట్‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ఇవాళ ఉద‌యం హైదరాబాద్ లోని బోయిన్‌ప‌ల్లి మార్కెట్‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైకి వ్య‌వ‌సాయ శాఖ కార్య‌ద‌ర్శి…

Continue Reading →

నేటి నుంచి ఏపీలో రెండో విడత ‘పంచాయతీ’ నామినేషన్లు

ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. 3,335 పంచాయతీ సర్పంచ్‌ స్థానాలకు, 33,632 వార్డులకు రెండో విడత ఎన్నికలు…

Continue Reading →

మానవత్వం చాటుకున్న మహిళా ఎస్‌ఐ కె.శిరీష

మానవత్వం చాటుకున్న మహిళా ఎస్‌ఐ కె.శిరీషపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఓ అనాథ శవాన్ని తన భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లిన ఆమె ఫొటోలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో…

Continue Reading →

ఏపీలో ఏకగ్రీవంగా 93 పంచాయతీలు

ఆంధ్రప్రదేశ్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 93 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. సోమవారం నామినేషన్ల పరిశీలన అనంతరం ఈ విషయాన్ని అధికారులు ప్రకటించారు. రెండో విడుత పంచాయతీ ఎన్నికల…

Continue Reading →