ముస్తాబవుతున్న మేళ్లచెర్వు శ్రీ స్వయంభూ శంభులింగేశ్వరస్వామి

మేళ్లచెర్వులోని శ్రీ స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. ఎమ్మెల్యే సైదిరెడ్డి చొరవతో ప్రభుత్వం నుంచి విడుదలైన రూ.50 లక్షల మినరల్‌ ఫండ్‌, దాతల సహకారంతో…

Continue Reading →

తెలంగాణలో ‘తుక్కు’ వాహనాలు 9 లక్షలు

కాలుష్య నియంత్రణలో భాగంగా కాలం చెల్లిన వాహనాలను తుక్కు కింద మార్చనున్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో వాటి సంఖ్య భారీగానే బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ…

Continue Reading →

ఈ బ‌డ్జెట్‌తో దేశ ప్ర‌జ‌ల‌ సంప‌ద‌, ఆరోగ్యం వృద్ధి చెందుతుంది : ప‌్ర‌ధాని నరేంద్ర మోదీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇవాళ ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌పై ప్ర‌ధాని మోదీ స్పందించారు. ప్ర‌స్తుత బ‌డ్జెట్‌లో హెల్త్‌కేర్‌పై దృష్టిపెట్టిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ బ‌డ్జెట్‌తో దేశ…

Continue Reading →

బ‌డ్జెట్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం జ‌రిగిన కేంద్ర క్యాబినెట్ స‌మావేశం 2021-22 సంవ‌త్స‌ర బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌కు ఆమోదం తెలిపింది. కొన్ని నిమిషాల్లో ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్…

Continue Reading →

పాత వాహ‌నాలు చెత్త‌లోకే: ‌ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌

పాత వాహనాలతో పెరిగిపోతున్న కాలుష్యానికి, ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత వాహనాలను స్క్రాప్ గా మార్చేందుకు కేంద్రం ప్లాన్ చేసింది.…

Continue Reading →

సిరిసిల్ల‌లో ఉన్న‌త పాఠ‌శాల‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కార్పొరేట్ స్కూల్‌ తలదన్నేలా నిర్మించిన జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల‌ను మంత్రి కే తార‌క‌రామారావు ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ చొరవతో ‘గివ్‌ తెలంగాణ స్వచ్ఛంద…

Continue Reading →

ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల దరఖాస్తు గడువు ఫిబ్రవరి 10 వరకు పొడిగింపు

ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల దరఖాస్తు గడువును ఫిబ్రవరి 10 వరకు పొడిగించినట్లు సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాల కేటాయింపునకు రూ.786…

Continue Reading →

ఏపీలో ముగిసిన తొలి విడత నామినేషన్లు

ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ఆదివారం సాయంత్రంతో ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 168 మండలాలలో గ్రామ పంచాయతీలకు తొలివిడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో 3,249 గ్రామ పంచాయతీలకు,…

Continue Reading →

గొంగ్లూరు గ్రామాన్ని దత్తత తీసుకున్న ఐటీ అధికారులకు మంత్రి హరీశ్‌రావు అభినందన

సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం గొంగ్లూరు గ్రామాన్ని దత్తత తీసుకున్న రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును అభినందించారు. ఇన్‌కం…

Continue Reading →

ఏపీలో నేటితో ముగియనున్న తొలి విడత నామినేషన్ల పర్వం

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. సాయంత్రం 5 గంటల్లోగా నామినేషన్లు దాఖలు చేయవచ్చని అధికారులు తెలిపారు. తొలిదశలో విజయనగరం మినహా 12…

Continue Reading →