ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లు, భద్రతపై అనంతపురం జిల్లా అధికారులతో ఇవాళ ఉదయం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమీక్షించారు. ఈ…
తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభయ్యాయి. ఇందులో భాగంగా తొలి దశ పంచాయతి ఎన్నికలకు నామినేషన్లు మొదలయ్యాయి. నామినేషన్ల దాఖలు మూడు రోజులపాటు కొనసాగనుంది. ఈనెల 31 వరకు…
జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియలో కీలకమైన ఎక్స్అఫీషియో సభ్యుల లెక్కింపు దాదాపు పూర్తయ్యింది. మొత్తం 194 మంది ఓటర్లలో 45 మంది ఎక్స్ అఫీషియోలుగా,…
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కుటుంబసభ్యులు గురువారం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటించారు. పలు దేవాలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారు ముందుగా…
తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ గురువారం విడుదలైంది. మే 1 నుంచి 19 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 2 నుంచి 20…
కార్తీకదీపం డైలీ సీరియల్ ఫేమ్ బేబీ కృతిక గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొంది. ఆర్టిస్టు ప్రత్యూష చాలెంజ్ను స్వీకరించిన కృతిక నార్సింగి సమీపంలోని మంచిరేవుల వద్ద గురువారం…
రోడ్డు పనులకు సంబంధించిన కాంట్రాక్ట్ బిల్లుల చెల్లింపునకు సంబంధించి కాంట్రాక్టర్ నుంచి లంచం డబ్బులు తీసుకుంటూ ఆదిలాబాద్ రూరల్ పంచాయతీరాజ్ ఏఈ చంద్రశేఖర్ గురువారం అవినీతి నిరోధకశాఖ…
మొక్కలు పెంచడమంటే భవిష్యత్ తరాలకు తరగని ఆస్తి ఇచ్చినట్లే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. నెక్లెస్రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన అఖిల…
కర్నూలు జిల్లా విజయ డెయిరీ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఎగురవేసింది. దివంగత మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి సమీప బంధువు భూమా నారాయణరెడ్డి 25…
ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ల బదిలీ చేపట్టారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా నారాయణ్ భారత్ గుప్తాను బదిలీ చేస్తూ గ్రామ వార్డు సచివాలయం డైరెక్టర్గా అదనపు…









