బెస్ట్‌ ఎలక్టోరల్‌ అధికారిగా నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి

నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి రాష్ట్రస్థాయిలో బెస్ట్‌ ఎలక్టోరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డు -2020కు ఎంపికయ్యారు. ఎంపిక చేసిన జాబితాను చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ శనివారం…

Continue Reading →

సర్వే నెంబర్ 540 వివాదాస్పద భూములను పరిశీలించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

మఠంపల్లి మండలంలోని సర్వే నెంబర్ 540లో వివాదాస్పద భూములను స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఇవాళ పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..…

Continue Reading →

ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలివిడత కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. విజయవాడలో శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా…

Continue Reading →

పిసిబి ఛైర్మన్, సభ్య కార్యదర్శి, సభ్యుల అర్హతలపై ఉత్తర్వులు

సుప్రీంకోర్టు, జాతీయ హరిత న్యాయస్థానం ఆదేశాల మేరకు కాలుష్య నియంత్రణ మండలి (పిసిబి) ఛైర్మన్, సభ్యకార్యదర్శి, సభ్యుల నియామకానికి అర్హతలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ…

Continue Reading →

వెంకటేశ్వర భక్తి చానల్‌ ట్రస్టుకు శాంతా బయోటెక్‌ చైర్మన్‌ వరప్రసాదరెడ్డి కోటి విరాళం

టీటీడీ శ్రీవెంకటేశ్వర భక్తి చానల్‌ (ఎస్వీబీసీ) ట్రస్టుకు శాంతా బయోటెక్‌ చైర్మన్‌ వరప్రసాదరెడ్డి కోటి విరాళం ఇచ్చారు. శుక్రవారం కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఆయన.. రంగనాయకుల…

Continue Reading →

ఫిబ్రవరి 11న జీహెచ్‌ఎంసీ నూతన మేయర్‌ ఎన్నిక

జీహెచ్‌ఎంసీ  మేయర్,   డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌తో పాటు  దీనికి సంబంధించిన విధానపరమైన సూచనలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల  చేసింది. …

Continue Reading →

ఏసీబీ వలకు చిక్కిన మరో ప్రభుత్వ ఉద్యోగి రబ్బానీ

ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని లేబర్ కమిషన్ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ రబ్బానీ రూ.15,000 లంచం…

Continue Reading →

‘ధరణి’పై మళ్లీ స్టే పొడిగించిన హైకోర్టు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ధరణి’ పోర్టల్‌పై స్టేను హైకోర్టు మళ్లీ పొడిగించింది. ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై జూన్‌ 21 వరకు మధ్యంతర ఉత్తర్వులు…

Continue Reading →

మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌లో విషవాయువు లీక్‌.. ఏడుగురికి అస్వస్థత

ఒక ప్లాంట్‌ నుంచి లీకైన విషవాయువు వల్ల ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌లో ఈ ఘటన జరిగింది. స్థానిక పారిశ్రామికవాడలోని ఇండో ఎమైన్స్‌ లిమిటెడ్‌ ఫ్యాక్టరీ…

Continue Reading →

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తులు రద్దీ గణనీయంగా పెరిగింది. కరోనా తగ్గుముఖం పడుతుండడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున జనం ఏడు కొండలకు తరలివస్తున్నారు. ఇటీవల కాలంలో 40వేల మంది…

Continue Reading →