వైఎస్సార్సీపీ శాసన మండలి సభ్యురాలిగా పోతుల సునీత ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, శాసనసభ డిప్యూటీ సెక్రటరీ పీవీ సుబ్బారెడ్డి తన కార్యాలయంలో ధువ్రీకరణ…
తాజా వార్తలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలం కుందనపల్లి వీఆర్వో జక్కు రవీందర్ ఓ భూవివాదంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకి పట్టుబడ్డాడు. హైదరాబాద్లోని అబ్సిగూడ కిన్నెర గ్రాండ్…
నల్లగొండ జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద అదుపుతప్పిన లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో…
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలకు ఆ రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను డిస్మిస్ చేసింది. ఈ నెల 8న ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పౌరసరఫరాలశాఖ కొత్త వాహనాలను ప్రారంభించారు. ఈ రోజు ఉదయం కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2,500…
నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్షరింగ్ జోన్ (నిమ్జ్) ఏర్పాటుకు తమ భూములు ఇచ్చేది లేదని ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తూ మెజారిటీ రైతులు స్పష్టం చేశారు. నిరుపేద రైతులమైన…
ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ లేని వినూత్న కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఇంటివద్దకే రేషన్ సరుకుల సరఫరా వాహనాలను…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారినపడి ఇబ్బందిపడిన జర్నలిస్టులకు రూ.3.56 కోట్లు ఆర్థిక సాయం అందించినట్టు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ‘జర్నలిస్టుల సంక్షేమ నిధి’…
ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల దరఖాస్తు గడువును ఈ నెల 21 నుంచి 31 వరకు పొడిగించినట్టు మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.…
అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ జీఎం సుధాకర్రెడ్డి ఏసీబీకి చిక్కాడు. పదవీ విరమణ ప్రయోజనాల మంజూరుకు లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో రూ. 70…









