ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవ ఎన్నిక

వైఎస్సార్‌సీపీ శాసన మండలి సభ్యురాలిగా పోతుల సునీత ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, శాసనసభ డిప్యూటీ సెక్రటరీ పీవీ సుబ్బారెడ్డి తన కార్యాలయంలో ధువ్రీకరణ…

Continue Reading →

రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టబడ్డ వీఆర్‌వో జక్కు రవీందర్

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలం కుందనపల్లి వీఆర్‌వో జక్కు రవీందర్ ఓ భూవివాదంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకి పట్టుబడ్డాడు. హైదరాబాద్‌లోని అబ్సిగూడ కిన్నెర గ్రాండ్…

Continue Reading →

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. 15 మందికి గాయాలు

నల్లగొండ జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెద్దఅడిశ‌ర్లపల్లి మండలం అంగడిపేట వద్ద అదుపుత‌ప్పిన లారీ ఎదురుగా వ‌స్తున్న‌ ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో…

Continue Reading →

పంచాయతీ ఎన్నికలకు ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు ఆ రాష్ట్ర హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను డిస్మిస్‌ చేసింది. ఈ నెల 8న ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర…

Continue Reading →

రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పౌరసరఫరాలశాఖ కొత్త వాహనాలను ప్రారంభించారు. ఈ రోజు ఉదయం కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2,500…

Continue Reading →

‘నిమ్జ్‌’ ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకించిన మెజారిటీ రైతులు

నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మాన్యుఫాక్షరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌) ఏర్పాటుకు తమ భూములు ఇచ్చేది లేదని ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తూ మెజారిటీ రైతులు స్పష్టం చేశారు. నిరుపేద రైతులమైన…

Continue Reading →

రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను ప్రారంభించనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్‌

ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ లేని వినూత్న కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఇంటివద్దకే రేషన్‌ సరుకుల సరఫరా వాహనాలను…

Continue Reading →

జర్నలిస్టులకు 3.56 కోట్ల కరోనా సాయం : మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ

తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారినపడి ఇబ్బందిపడిన జర్నలిస్టులకు రూ.3.56 కోట్లు ఆర్థిక సాయం అందించినట్టు మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. ‘జర్నలిస్టుల సంక్షేమ నిధి’…

Continue Reading →

ఎస్సీ రుణాల దరఖాస్తు గడువు 31 వరకు పెంపు

ఎస్సీ కార్పొరేషన్‌ సబ్సిడీ రుణాల దరఖాస్తు గడువును ఈ నెల 21 నుంచి 31 వరకు పొడిగించినట్టు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ జీఎం సుధాకర్‌రెడ్డి

అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ జీఎం సుధాకర్‌రెడ్డి ఏసీబీకి చిక్కాడు. పదవీ విరమణ ప్రయోజనాల మంజూరుకు లంచం డిమాండ్‌ చేశాడు. ఈ క్రమంలో రూ. 70…

Continue Reading →