ఏసీబీకి చిక్కిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ జీఎం సుధాకర్‌రెడ్డి

అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ జీఎం సుధాకర్‌రెడ్డి ఏసీబీకి చిక్కాడు. పదవీ విరమణ ప్రయోజనాల మంజూరుకు లంచం డిమాండ్‌ చేశాడు. ఈ క్రమంలో రూ. 70…

Continue Reading →

తెలంగాణ‌ రాష్ట్రానికి న‌లుగురు ఐపీఎస్ ఆఫీస‌ర్ల కేటాయింపు

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం న‌లుగురు ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌ను కేటాయించింది. ప‌రితోష్ పంక‌జ్‌(ర్యాంకు 142, బీహార్‌), సిరిశెట్టి సంకీత్‌(ర్యాంకు 330, తెలంగాణ‌), పాటిల్ కాంతిలాల్ సుభాష్‌(ర్యాంకు 418, మ‌హారాష్ర్ట‌),…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్‌లకు జాతీయ అవార్డులు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ఐపీఎస్‌ అధికారులకు ‘అంత్రిక్‌ సురక్ష సేవ పతకం–2020’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీస్‌…

Continue Reading →

సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ కోసం స్థల పరిశీలన

ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో నల్లగొండ జిల్లా హాలియాకు రానున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించేందుకు అనువైన ప్రదేశాన్ని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర…

Continue Reading →

గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌ ఆలయ చైర్మన్‌గా మోదీ ఎన్నిక

గుజరాత్‌లోని ప్రఖ్యాత సోమ్‌నాథ్‌ దేవాలయం పాలకమండలి చైర్మన్‌గా ప్రధాని మోదీ ఎన్నికయ్యారు. గతంలో ప్రధాని హోదాలో ఈ ఆలయానికి చైర్మన్‌గా మోరార్జీ దేశాయ్‌ మాత్రమే పనిచేశారు. మళ్లీ…

Continue Reading →

కాలుష్యానికి కారణమవుతున్న ఫార్మస్యూటికల్‌ కంపెనీలకు రూ.1.55 కోట్ల జరిమానా

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి ఎన్జీటీ ఆదేశం తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడి కాలుష్యానికి కారణమవుతున్న ఫార్మస్యూటికల్‌ (పరిశ్రమ) కంపెనీల నుంచి రూ.1.55 కోట్ల జరిమానాను వసూలు…

Continue Reading →

సోనూసూద్ అంబులెన్స్ స‌ర్వీస్ ప్రారంభం

క‌రోనా క‌ష్ట‌కాలంలో దేవుడిలా మారి అడిగిన వారికి లేద‌న‌కుండా సాయం చేసిన ఆప‌ద్భాంద‌వుడు సోనూసూద్. లాక్‌డౌన్ స‌మ‌యం నుండి సేవ‌లు చేసుకుంటూ వెళుతున్న సోనూసూద్‌ని కొంద‌రు దేవుళ్ళ‌లా…

Continue Reading →

కాళేశ్వరం ఆలయంలో సీఎం కేసీఆర్‌ దంపతుల పూజలు

కాళేశ్వరం పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్‌ తొలుత సతీసమేతంగా కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి…

Continue Reading →

పటాన్‌చెరు పీఎఫ్‌ కార్యాలయంలో సీబీఐ తనిఖీలు.. ఉద్యోగిపై కేసు

పటాన్‌చెరు ఉద్యోగ భవిష్య నిధి (పీఎఫ్) కార్యాలయం ఉద్యోగి భారత్ రెడ్డి లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. రూ.3 వేలు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 256 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 256 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 298 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు…

Continue Reading →