తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్ష‌లు

తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంక్రాంతి పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సంపన్నంగా, ధ‌న‌వంతంగా, ఆనందంతో ఆశీర్వ‌దించాల‌ని సీఎం ఆకాంక్షించారు. ప్రజలు శాంతి,…

Continue Reading →

తెలుగు ప్రజలకు ఏపీ సీఎం జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి రైతాంగానికి మనమంతా ఇచ్చే…

Continue Reading →

కేంద్ర‌మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్‌కి ‘వృక్షవేదం’ అంద‌జేసిన టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్

తెలంగాణలోని అడవులు, ప్రకృతి అందాల చిత్రాలతో కూడిన ‘వృక్షవేదం’ పుస్తకాన్ని టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కి అంద‌జేశారు. ప్రకాష్ జవదేకర్‌తో…

Continue Reading →

ఇరిగేషన్‌ హెడ్‌వర్క్స్‌లో సీనియర్‌ అసిస్టెంట్ ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ దాడులు

రూ.1.50 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు ఇరిగేషన్‌ హెడ్‌వర్క్స్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పల్లంకుర్తి పద్మారావు ఆస్తులపై సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు (ఏసీబీ) ఏకకాలంలో దాడులు…

Continue Reading →

ఎమ్మెల్సీ కవితను కలిసిన తెలంగాణ రాష్ట్ర ఒగ్గు కళాకారులు

తెలంగాణ రాష్ట్ర ఒగ్గు  కళాకారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్‌ను…

Continue Reading →

హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయను కలిసిన సీఎం వైఎస్‌ జగన్‌

పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌…

Continue Reading →

హైదరాబాద్‌లో మూడు ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులు సీజ్‌

హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్‌లో రవాణాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఉదయం నుంచే రవాణాశాఖ అధికారుల బృందం ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న…

Continue Reading →

పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాస్‌ రావు కన్నుమూత

పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాస్‌ రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పాలకుర్తి…

Continue Reading →

ఉద్యాన, వెటర్నరీ వర్సిటీలకు వీసీలుగా నీరజ ప్రభాకర్‌, రవీందర్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని కొండా లక్ష్మణ్‌ బాపూజీ హార్టికల్చర్‌ యూనివర్సిటీకి, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీకి ప్రభుత్వం నూతన వైస్‌ చాన్స్‌లర్లను నియమించింది. ఉద్యాన వర్సిటీ వీసీగా డాక్టర్‌…

Continue Reading →

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ఖాళీ అయిన స్థానానికి అధికార వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీతను అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. సీఎం వైఎస్‌…

Continue Reading →