ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు.. పదోన్నతుల దస్త్రంపై సంతకం

ఇన్నాళ్లూ పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ తీపి కబురు చెప్పారు. ఉద్యోగుల పదోన్నతుల దస్త్రంపై సంతకం చేశారు. పదోన్నతుల కల్పనకు ఉద్యోగుల కనీస సర్వీసు…

Continue Reading →

ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేసిన ఏపీ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎదురుదెబ్బ తగిలింది.   పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది.  కరోనా వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ…

Continue Reading →

తెలంగాణలో ఫిబ్రవరి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం..

తెలంగాణ రాష్ట్రంలో  ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం కానున్నాయి. 9వ తరగతి నుంచి ఆపై విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన బిగ్ బాస్ ఫేం సుజాత‌

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది. కొద్ది రోజులుగా బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొన్న…

Continue Reading →

ఎన్నికలకు అందరూ సహకరించాలి: ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ విజ్ఞప్తిచేశారు. ఎన్నికల నిర్వహణను వాయి దా వేయాలని ఏపీ…

Continue Reading →

మార్చి 5 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌

మార్చి 5 నుంచి 24వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నట్టు సైనిక ఉన్నతాధికారులు తెలిపారు. రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో పాల్గొనేందుకు ఆసక్తిఉన్న తెలంగాణలోని అర్హులైన అభ్యర్థులు…

Continue Reading →

నేడు కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం

తెలంగాణ రాష్ట్రంలో పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. దాదాపు అన్ని శాఖల పనితీరును సమీక్షించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు.…

Continue Reading →

భూ వివాదంలో తలదూర్చిన చౌటుప్పల్‌ సీఐ చౌటుప్పల్‌ పోలీస్‌ స్టేషన్, ఎస్‌ఐ నర్సయ్యపై సస్పెషన్‌ వేటు

భూవివాదంలో తలదూర్చినందున చౌటుప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌. వెంకన్నగౌడ్‌, ఎస్‌ఐ నర్సయ్యపై సస్పెషన్‌ వేటు పడింది. అదే విధంగా స్థానిక ఏసీపీ సత్తయ్యకు చార్జ్‌ మెమో…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ లో భాగంగా మొక్కలు నాటిన దేవి నాగవల్లి

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ప్రముఖ న్యూస్‌ ప్రజెంటర్‌ దేవి నాగవల్లి ఆదివారం జూబ్లీహిల్స్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాగవల్లి మాట్లాడుతూ.. నటుడు నోయల్‌ సీన్‌…

Continue Reading →

ఏపీ హైకోర్టు సీజేగా అరూప్‌ గోస్వామి ప్రమాణం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్‌ అరూప్‌ గోస్వామితో గవర్నర్‌ విశ్వభూషణ్‌…

Continue Reading →