విశాఖ ఫార్మాసిటీలో జేపీఆర్‌ ల్యాబ్స్‌లో అగ్నిప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పరవాడ ఫార్మాసిటీలోని జేపీఆర్‌ ల్యాబ్స్‌లో మంగళవారం రాత్రి ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. దీంతో భారీఎత్తున మంటలు చెలరేగి…

Continue Reading →

మై హోం మైనింగ్ పై ప్రజాభిప్రేయ సేకరణలో ఉద్రిక్తత

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు-వేపల మాధవరం గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. 631 ఎకరాల్లో మైహోం ఇండస్ట్రీస్ మైనింగ్ లీజ్ కోసం జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణలో బాధితులు ఆందోళకు దిగారు.…

Continue Reading →

మై హోమ్ ప్రజాభిప్రాయ సేకరణ అవినీతికి పరాకాష్ట : నిజామాబాద్ ఎంపీ అరవింద్

మై హోమ్ యాజమాన్యం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ అవినీతికి పరాకాష్ట అన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. కొత్త మైనింగ్ చట్టం ప్రకారం కంపెనీలు, షేర్ హోల్డర్స్ మారిన…

Continue Reading →

కర్నూలు జిల్లాలో నేడు సీఎం జగన్‌ పర్యటన

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి అవుకు పట్టణానికి…

Continue Reading →

రైతుల ఖాతాల్లో రైతుబంధు పథకం కింద 6,014.45 కోట్లు జమ

యాసంగి సీజన్‌ రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు 56,57,489 మంది రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. ఇందుకోసం రూ. 6,014.45 కోట్లు రైతుల ఖాతాల్లో జమ…

Continue Reading →

ఏపీ సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన విశాఖ శ్రీ శారదా పీఠం స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతులు స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌లో క‌లిశారు. ఈ సంద‌ర్భంగా దేవాల‌యాల‌పై…

Continue Reading →

చినజీయర్ స్వామికి శ్రీవారి ప్రసాదాలు అందజేసిన టీటీడీ ఛైర్మన్‌

ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా తాడేపల్లి మండలం సీతానగరంలోని విజయకీలాద్రి దివ్య క్షేత్రములో ఉన్న శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్  స్వామిని మంగళవారం టీటీడీ ఛైర్మన్‌  వైవీ …

Continue Reading →

ఈనెల 29 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు..

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 29 నుంచి ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 15 వరకు తొలి దశ సమావేశాలు జరుగుతాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం…

Continue Reading →

ఈ 31 లోగా ఉద్యోగుల‌ ప‌దోన్న‌తులు పూర్తి చేయాలి : సీఎస్ సోమేశ్ కుమార్‌

హైద‌రాబాద్ జిల్లాలో ప‌నిచేస్తున్న అన్ని స్థాయిల ఉద్యోగుల ప‌దోన్న‌తుల‌ను ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ అన్ని…

Continue Reading →

ఏపీలో 6 రోజుల పాటు సంక్రాంతి సెలవులు

ఆంధప్రదేశ్‌లో సంక్రాంతి సెలవుల తేదీలను ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. రాష్ట్రంలో 6 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ నెల 12 నుంచి 17 వరకు సెలవులు ఉండనున్నట్లు…

Continue Reading →