తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు పదోన్నతులు, కారుణ్య నియామకాలు, ధరణి…
తాజా వార్తలు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ఇటీవల కరోనాతో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ మేరకు సోమవారం…
నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. సుమారు 40 నిమిషాల పాటు ఇరువురు చర్చించారు. గవర్నర్తో భేటీ…
అటవీ సంపదను కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు మరియు సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అటవీ అధికారులు…
చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా బొడ్డు శ్రీనివాస్రెడ్డిని నియమిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వైస్ చైర్మన్గా నేలపట్లకు చెందిన కప్పల శ్రీనివాస్గౌడ్, కార్యవర్గ సభ్యులుగా…
ఖమ్మం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్, కొణిజర్ల పోలీసులు పట్టుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం నిరుపేదలకు సబ్సిడీపై అందిస్తున్న…
ఆంధ్రప్రదేశ్లో వరుసగా దేవాలయాల విధ్వంసం కొనసాగుతుండటంతో పోలీసు శాఖ అప్రమత్తమయ్యింది. ఇందులో భాగంగా దేవాలయాలు, ప్రార్థనా మందిరాల దగ్గర నిరంతర నిఘా కొనసాగుతుందని డీజీపీ సవాంగ్ ప్రకటించారు.…
సిరిసిల్ల జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు కొరడా ఝలుపించారు. ఎల్లారెడ్డిపేట మండలంలో అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న పదకొండు ట్రాక్టర్లను సీజ్ చేశారు. మండల కేంద్రంలోని…
సూర్యాపేట జిల్లా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్గా ఓవీ రమేశ్బాబు శనివారం ప్రాజెక్టు కార్యాలయంలో బాధ్యతలు ఆదిలాబాద్ జిల్లా పెన్గంగ ప్రాజెక్టు ఎస్సీగా పనిచేసిన ఆయన ఇక్కడికి…
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా కురవి మండలం అయ్యగారిపల్లికి చెందిన సీనియర్ టీఆర్ఎస్ నాయకులు బజ్జూరి ఉమాపిచ్చిరెడ్డిని నియమించారు. డోర్నకల్ నియోజకవర్గ రాజకీయాల్లో రెడ్యానాయక్…









