గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క‌లు నాటిన న‌టుడు నోయెల్

నటుడు నోయెల్ సేన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. దేత‌డి హారిక ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీక‌రించిన నోయెల్ శ‌నివారం శంషాబాద్‌లోని త‌న వ్య‌వ‌సాయక్షేత్రంలో…

Continue Reading →

ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ ప‌నితీరు దేశానికే ఆద‌ర్శం : రాష్ట్ర ఐటీశాఖ మ‌ంత్రి కేటీఆర్

చైర్మ‌న్‌గా డా.ఎర్రోళ్ల‌ శ్రీ‌నివాస్ అధ్య‌క్ష‌త‌న ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ ప‌నితీరు దేశానికి ఆద‌ర్శ‌మ‌ని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శ‌నివారం ప్రగతి…

Continue Reading →

మొక్క‌లు నాటిన మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీ మ‌న్నె శ్రీ‌నివాస్‌రెడ్డి

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీ మ‌న్నె శ్రీ‌నివాస్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క‌లు నాటారు. త‌న జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని స్వంత గ్రామం గురుకుంటాలో ఎంపీ మొక్క‌లు నాటారు.…

Continue Reading →

కొత్త సచివాలయ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న నూతన సచివాలయ భవన నిర్మాణ ప్రాజెక్టుకు కేంద్ర అటవీశాఖ పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. పాత సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌లో దశాబ్దాలుగా ఉన్న…

Continue Reading →

మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య కన్నుమూత

మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య (87) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.…

Continue Reading →

పల్లెప్రకృతి వనాలను తీర్చిదిద్దాలి : ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

హుజూర్ నగర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలను అందంగా తీర్చిదిద్దాలని హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పెంచికల్‌దిన్నె గ్రామంలో పల్లెప్రకృతి వనాన్ని…

Continue Reading →

ఏపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి

కరోనాతో ఏపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు.గత నెల 13న కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఆయన అప్పటి…

Continue Reading →

దేశ ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు

దేశ ప్ర‌జ‌ల‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. నూత‌న సంవ‌త్స‌రంలో దేశం పురోగ‌తిలో ముందుకు వెళ్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు రాష్ర్ట‌ప‌తి…

Continue Reading →

మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..

ఈ నూతన సంవత్సరం… మీ జీవితంలో సుఖసంతోషాలు నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు..– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్– అధ్యక్షులు, పర్యావరణ…

Continue Reading →

కరోనాతో లింగోజిగూడ డివిజన్ బీజేపీ కార్పొరేటర్‌ మృతి

బీజేపీ తాజా కార్పొరేటర్‌, ఎల్‌బీనగర్‌ మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఆకుల రమేశ్‌గౌడ్‌ కరోనాతో  సాయంత్రం కన్నుమూశారు. గతనెలలో జరిగిన ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్‌ నుంచి విజయం సాధించారు.…

Continue Reading →