తెలంగాణ హైకోర్టు తొలి మహిళా చీఫ్‌జస్టిస్‌గా జస్టిస్‌ హిమాకోహ్లీ

తెలంగాణ హైకోర్టు తొలి మహిళా చీఫ్‌జస్టిస్‌గా జస్టిస్‌ హిమాకోహ్లీ నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్న ఆమెకు పదోన్నతి కల్పించారు. హిమాకోహ్లీని తెలంగాణ హైకోర్టు చీఫ్‌…

Continue Reading →

హాస్యవిలన్ నర్సింగ్‌ యాదవ్‌ కన్నుమూత

ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, హాస్యవిలన్‌ నర్సింగ్‌యాదవ్ ‌(52) గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన మూత్రపిండాల సమస్య(క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌)తో బాధపడుతున్నారు. రెండు రోజుల…

Continue Reading →

రేపు అరుణ్‌ సాగర్‌ విశిష్ట పురస్కారాలు

ప్రఖ్యాత కవి, ప్రముఖ పాత్రికేయుడు అరుణ్‌సాగర్‌ విశిష్ట పురస్కారాలను హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం అందించనున్నారు. విశిష్ట పాత్రికేయ పురస్కారాన్ని సాక్షి దినపత్రిక ఎడిటర్‌ వర్ధెల్లి మురళికి,…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళి సై సౌందర్‌రాజన్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో అందరికీ ఆయురారోగ్యాలు కలుగాలని ప్రార్థించారు. 2020లో కరోనాతో అనేక…

Continue Reading →

స్ఫూర్తిని రగిలిస్తున్న గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం మొక్కలు నాటాలనే స్ఫూర్తిని రగిలిస్తున్నదని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. మొక్కలు నాటి, వాటిని పరిరక్షించడం ద్వారానే వాతావరణ…

Continue Reading →

ఏపీ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ దాస్‌ బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్‌ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ దాస్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఛీప్‌ సెక్రటరీగా అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆదిత్యనాథ్‌…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ నూత‌న సంవ‌త్స‌ర‌ శుభాకాంక్ష‌లు

తెలంగాణ రాష్ట్ర‌ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలతో ఉత్సాహంగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ప్రజలంతా…

Continue Reading →

టీటీడీ ఎస్‌వీబీసీ ట్రస్టుకు రిలయన్స్‌ సంస్థ విరాళం

టీటీడీ ఎస్‌వీబీసీ ట్రస్టుకు రిలయన్స్‌ సంస్థ భారీ విరాళాన్ని అందజేసింది. ఒక కోటి లక్ష రూపాయలను రిలయన్స్‌ సంస్థ ఎస్‌వీబీసీ ట్రస్టుకు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు…

Continue Reading →

ఉద్యోగ సంఘాలతో ముగిసిన సీఎం కేసీఆర్‌ భేటీ

ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన సమావేశం ముగిసింది. గురువారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఈ భేటీలో సీఎంతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు…

Continue Reading →

ఏపీ హైకోర్టు సీజేగా ఏకే గోస్వామి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఏకే గోస్వామి నియామకమయ్యారు. కేంద్ర న్యాయశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన సిక్కిం హైకోర్టు జడ్జిగా…

Continue Reading →