తెలంగాణ హైకోర్టు తొలి మహిళా చీఫ్జస్టిస్గా జస్టిస్ హిమాకోహ్లీ నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న ఆమెకు పదోన్నతి కల్పించారు. హిమాకోహ్లీని తెలంగాణ హైకోర్టు చీఫ్…
తాజా వార్తలు

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్యవిలన్ నర్సింగ్యాదవ్ (52) గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన మూత్రపిండాల సమస్య(క్రానిక్ కిడ్నీ డిసీజ్)తో బాధపడుతున్నారు. రెండు రోజుల…
ప్రఖ్యాత కవి, ప్రముఖ పాత్రికేయుడు అరుణ్సాగర్ విశిష్ట పురస్కారాలను హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శనివారం అందించనున్నారు. విశిష్ట పాత్రికేయ పురస్కారాన్ని సాక్షి దినపత్రిక ఎడిటర్ వర్ధెల్లి మురళికి,…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళి సై సౌందర్రాజన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో అందరికీ ఆయురారోగ్యాలు కలుగాలని ప్రార్థించారు. 2020లో కరోనాతో అనేక…
గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం మొక్కలు నాటాలనే స్ఫూర్తిని రగిలిస్తున్నదని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు పేర్కొన్నారు. మొక్కలు నాటి, వాటిని పరిరక్షించడం ద్వారానే వాతావరణ…
ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్గా ఆదిత్యనాథ్ దాస్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఛీప్ సెక్రటరీగా అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆదిత్యనాథ్…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలతో ఉత్సాహంగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ప్రజలంతా…
టీటీడీ ఎస్వీబీసీ ట్రస్టుకు రిలయన్స్ సంస్థ భారీ విరాళాన్ని అందజేసింది. ఒక కోటి లక్ష రూపాయలను రిలయన్స్ సంస్థ ఎస్వీబీసీ ట్రస్టుకు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు…
ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమావేశం ముగిసింది. గురువారం ప్రగతి భవన్లో నిర్వహించిన ఈ భేటీలో సీఎంతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఏకే గోస్వామి నియామకమయ్యారు. కేంద్ర న్యాయశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన సిక్కిం హైకోర్టు జడ్జిగా…









