తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది మంది డీఎస్పీల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది మంది డీఎస్పీలు అయ్యారు. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డి వారిని బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అబిడ్స్‌ ఏసీపీగా కే…

Continue Reading →

రేపటి నుంచి ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీ‌సర్ల సర్టి‌ఫి‌కెట్‌ వెరి‌ఫి‌కే‌షన్‌

ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీ‌సర్ల (ఎ‌ఫ్‌‌బీవో) ధ్రువ‌ప‌త్రాల పరి‌శీ‌ల‌న వచ్చేనెల రేపటి నుంచి ప్రారంభం కానుంది. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ను వారంరోజులపాటు ఆన్‌‌లై‌న్‌లో నిర్వహిచనున్నామని అధికారులు ప్రకటించారు. ఇందుకు ప్రత్యేక…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల్లో విగ్రహాల విధ్వంసంపై ఏపీ సీఎం జగన్ సీరియస్‌

ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల్లో విగ్రహాల విధ్వంసంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలో జరిగిన ఘటనపై సీఎం స్పందించారు.…

Continue Reading →

నేడు ‘ధరణి’పై సీఎం కేసీఆర్‌ సమీక్ష

ధరణి, రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో జరుగనున్న ఈ సమావేశానికి ఉన్నతాధికారులతోపాటు, ఐదు జిల్లాల కలెక్టర్లు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ధరణి సేవలు,…

Continue Reading →

నేడు ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్‌ భేటీ

ఉద్యోగ సంఘాల నేతలతో ఇవాళ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమావేశం కానున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతిభవన్‌కు రావాలని టీఎన్జీవో, టీజీవో నేతలకు ఆహ్వానం…

Continue Reading →

ఇస్రో చైర్మన్ కే శివన్‌ పదవీకాలం పొడిగింపు

ఇస్రో చైర్మన్‌ కే శివన్‌ మరో ఏడాదిపాటు పదవిలో కొనసాగనున్నారు. ఆయన పదవీకాలం వచ్చే జనవరి 14తో ముగియాల్సి ఉండగా కేంద్రం మరో ఏడాది పొడిగించింది. పదవీకాలం…

Continue Reading →

ఏపీలో కొత్తగా 349 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 349 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 472 మంది కోలుకున్నారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు.…

Continue Reading →

ఏపీ ఫిష్‌ ఫీడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ కమిటీ ఏర్పాటు

ఫిష్‌ ఫీడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌గా శ్రీవెంకటేశ్వర వెటర్నరీ సైన్స్‌ విశ్వవిద్యాలయం డీన్‌. 13 మంది…

Continue Reading →

ఇద్దరు ఐపీఎస్‌లకు డీజీలుగా పదోన్నతి

తెలంగాణ రాష్ట్రంలో అడిషనల్‌ డీజీలుగా ఉన్న ఐపీఎస్‌ అధికారులు గోపికృష్ణ, పూర్ణచంద్రరావుకు డీజీలుగా పదోన్నతి కల్పించారు. గోపికృష్ణను ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగానికి, పూర్ణచంద్రరావుకు ఏసీబీ డీజీగా…

Continue Reading →

కర్ణాటక శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్‌ఎల్‌ ధర్మేగౌడ‌ ఆత్మహత్య

కర్ణాటక శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ ఎస్‌ఎల్‌ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకున్నారు. చిక్‌మగళూరు జిల్లాలోని గుణసాగర వద్ద రైలు పట్టాలపై ధర్మేగౌడ మృతదేహాన్ని మంగళవారం ఉదయం గుర్తించారు.…

Continue Reading →