గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ లో భాగంగా మొక్కలు నాటిన ప్రగ్యాజైస్వాల్‌

గ్రీన్‌ ఇండియాచాలెంజ్‌ మహోద్యమంలా కొనసాగుతోంది. పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో  ఎంపీ సంతోష్‌కుమార్‌ ఆరంభించిన ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులంతా భాగమవుతున్నారు. గ్రీన్‌ ఇండియాచాలెంజ్‌లో మంగళవారం కథానాయిక ప్రగ్యాజైస్వాల్‌…

Continue Reading →

గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత నిరంతరం కొనసాగాలి : సీఎం కేసీఆర్‌

పల్లె ప్రగతి వంటి కార్యక్రమంలో దేశంలో మరెక్కడా లేదని.. తెలంగాణ పల్లెలు ఇవాళ దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని.. గ్రామాల్లో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత పాటించడం నిరంతరం కొనసాగాలని…

Continue Reading →

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు తీపిక‌బురు.. వేత‌నాలు పెంపు

నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని అదే విధంగా అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని…

Continue Reading →

ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్య‌వ‌సాయేత‌ర భూముల‌ రిజిస్ట్రేష‌న్ల‌కు అనుమ‌తి

వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేష‌న్‌పై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్య‌వ‌సాయేత‌ర భూముల‌ రిజిస్ట్రేష‌న్ల‌కు అనుమ‌తి తెలిపింది. కాగా కొత్త‌గా వేసిన లే అవుట్‌ల‌కు మాత్రం…

Continue Reading →

వృక్షవేదం పుస్తకం అద్భుతం : మంత్రి కేటీఆర్‌

వృక్షవేదం పుస్తకం అద్భుతంగా ఉందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఎంపీ జోగినపల్లి సంతోశ్‌ కుమార్‌ను అభినందించారు. మంగళవారం  ప్రగతిభవన్‌లో మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు వరంగల్‌…

Continue Reading →

ఏపీలో రైతులకు రైతుభరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. వైఎస్‌ రైతుభరోసా నగదు, పీఎం కిసాన్‌ మూడో విడుత నిధులతోపాటు నివర్‌ తుపాన్‌ పంట నష్టాన్ని అర్హులైన రైతుల…

Continue Reading →

జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య చైర్మన్‌గా టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు

జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య చైర్మన్‌గా టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు ఎన్నికయ్యారు. దేశంలోని 34 రాష్ట్ర సహకార బ్యాంకుల సమాఖ్యల చైర్మన్లు రవీందర్‌రావును ఎన్నుకున్నారు.…

Continue Reading →

అవినీతి నిరోధ‌క శాఖ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌గా జే పూర్ణ‌చంద‌ర్‌రావు

తెలంగాణ రాష్ట్రంలో ఇద్ద‌రు ఐపీఎస్ అధికారుల‌కు ప‌దోన్న‌తులు ల‌భించాయి. డీజీపీ హోదాలో ప్రింటింగ్‌, స్టేష‌న‌రీ క‌మిష‌న‌ర్‌గా ఎం. గోపీకృష్ణ నియామ‌కం అయ్యారు. తెలంగాణ స్పెష‌ల్ ప్రొటెక్ష‌న్ ఫోర్స్(ఎస్పీఎఫ్)…

Continue Reading →

ఏపీలో నేడు రైతుల ఖాతాల్లోకి వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్‌ రైతు భరోసా పథకం నిధులు మంగళవారం రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. అలాగే నివర్‌ తుఫాను పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ…

Continue Reading →

తిరువనంతపురం మేయర్‌గా ఆర్య రాజేంద్రన్ ప్రమాణం

కేరళకు చెందిన ఆర్య రాజేంద్రన్‌ అత్యంత చిన్న వయసులో మేయర్‌ పీఠం అధిరోహించి రికార్డు సృష్టించారు. 21 ఏండ్ల ఈ సీపీఎం నాయకురాలు సోమవారం తిరువనంతపురం మేయర్‌గా…

Continue Reading →