నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య భౌతిక‌కాయానికి సీఎం కేసీఆర్ నివాళి

నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం పాలెంలో జ‌రుగుతున్నాయి. ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురువారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు పాలెం…

Continue Reading →

ఏపీ అసెంబ్లీకి కీలక బిల్లులు

ఏపీ అసెంబ్లీలో బుధవారం మంత్రులు పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టారు. ఏపీ విద్యుత్‌ సుంకం సవరణ (ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్‌మెంట్‌) బిల్లును మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి…

Continue Reading →

ఓల్డ్‌ మలక్‌పేటలో ప్రారంభమైన రీపోలింగ్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో రీపోలింగ్‌ ప్రారంభమ య్యింది. ఈ డివిజన్‌లో ఈ నెల 1న పోలింగ్‌ జరిగినప్పటికీ, అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడంతో…

Continue Reading →

ఏపీలో కొత్తగా 663 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో గత రెండురోజులతో పోలిస్తే ఇవాళ కరోనా పాజిటివ్‌ కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 663 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 1,159 …

Continue Reading →

ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు సీఎం కేసీఆర్‌ పరామర్శ

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. మాక్లూర్ మండల కేంద్రానికి వచ్చి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ను పరామర్శించారు. గణేష్ గుప్తా తండ్రి బిగాల…

Continue Reading →

యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడిగా బీవీ శ్రీనివాస్‌

కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విభాగం యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కర్ణాటకకు చెందిన బీవీ శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం యూత్‌ కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్న శ్రీనివాస్‌ను పార్టీ…

Continue Reading →

ఏపీలో రూ.1,500 కోట్లతో దివీస్‌ కంపెనీ కొత్త ప్లాంటు ఏర్పాటు

ఔషధ తయారీ రంగ సంస్థ దివీస్‌ ల్యాబొరేటరీస్‌ మరో ప్లాంటును నెలకొల్పుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో ఉన్న తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామం వద్ద…

Continue Reading →

జీహెచ్‌ఎంసీలో స్వల్పంగా పెరిగిన పోలింగ్‌ శాతం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం గతంలోకంటే స్వల్పంగా పెరిగింది. మొత్తం 150 డివిజన్లలో 149 డివిజన్లకు నిన్న ఎన్నికలు జరిగాయి. ఇందులో 46.6 శాతం పోలింగ్‌ నమోదయ్యిందని…

Continue Reading →

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బోర్‌వెల్‌ను ఢీకొన్న ఇన్నోవా కారు.. ఆరుగురు మృతి

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్‌-బీజాపూర్‌ రహదారిపై ఇవాళ ఉదయం ఇన్నోవా కారు ఓ బోర్‌వెల్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు…

Continue Reading →

చిత్తశుద్ధితో కాలుష్య నియంత్రణ

నేడు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవ సందర్భంగా కరోనా వైరస్‌ మరో దఫా ఈ చలి కాలంలో విజృంభిస్తుందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి వాయు కాలుష్యం కూడా…

Continue Reading →