ఓల్డ్ మలక్పేట్ డివిజన్లో సీపీఐ అభ్యర్థికి సంబంధించిన కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తి కొడవలి గుర్తును బ్యాలెట్ పేపర్లో ముద్రించారు. దీంతో సీపీఐ పార్టీ అభ్యర్థి…
తాజా వార్తలు

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో ఉన్న వారికి ఓటువేసేందుకు అవకాశం ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల…
ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో కొత్తగా 685 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని ఏపీ వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య…
జీహెచ్ఎంసీ ఎన్నిల్లో సైబరాబాద్ సీపీ సజ్జనార్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను సీపీ సజ్జనార్…
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి బంజారాహిల్స్ రోడ్ నంబర్-4లోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.…
జీడిమెట్ల పోలీస్టేషన్ పరిధిలోని పారిశ్రామికవాడ ఫేస్-4లోని హైటెక్ అలుకాస్ట్ ప్రైవేట్ లిమిటె కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. సెలవు దినం కావడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం…
ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణంపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. నోముల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన…
జీహెచ్ఎంసీ పోలింగ్ ప్రారంభమయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 15 ఏండ్ల తర్వాత జీహెచ్ఎంసీలో…
నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇవాళ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది…
ఏపీలో కరోనా మహమ్మారి తగ్గింది. నిన్నటితో పోలిస్తే పాజిటివ్ కేసులు సగానికి పడిపోయాయి. ఇవాళ రాష్ట్రంలో కొత్తగా కేవలం 381 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్…









