జీహెచ్ఎంసీ పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత : సైబరాబాద్‌ సీపీ సజ్జనార్

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు కట్టుదిట్టబమైన భద్రత కల్పిస్తున్నట్లు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. మంగళవారం జరిగే బల్దియా పోలింగ్‌కు 13,500 మంది సిబ్బందితో బందోబస్తు…

Continue Reading →

ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న సమావేశాల్లో ప్రభుత్వం పలువురి సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనుంది. అనంతరం బీఏసీ సమావేశం…

Continue Reading →

ఏపీ మంత్రి పేర్నినాని పై దుండగుడి హత్యాయత్నం

కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగింది. మంత్రి తన ఇంట్లో ఉండగానే ఓ దుండగుడు… తాపీతో ఆయనపై…

Continue Reading →

భాగ్యలక్ష్మి ఆలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రత్యేక పూజలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక…

Continue Reading →

ఇద్దరు కానిస్టేబుళ్లు చంద్రశేఖర్‌, లింగస్వామి సస్పెన్షన్‌

చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి టీ తాగుతున్న ఉద్యోగులను స్టేషన్‌కు రమ్మని పిలిచి బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లను రాచకొండ పోలీసు కమిషనర్‌…

Continue Reading →

ఎంపీ బండి సంజయ్‌, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై కేసు

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌తో పాటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీపై ఎస్సార్‌నగర్‌ పోలీసులు…

Continue Reading →

ఇద్దరు అధికారులపై సస్పెన్షన్‌ వేటు

జీహెచ్ఎంసీ ఎన్నికల విధులకు నియమించిన వనపర్తి జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయ పర్యవేక్షకుడు వరప్రసాద్‌ను, ఆర్అండ్‌బీ అసిస్టెంట్ ఇంజినీర్  కృష్ణమోహన్‌లను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా…

Continue Reading →

బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమందా?

హైదరాబాద్‌ చాలా చైతన్యవంతమైన నగరం.ఓట్లు వేసే ముందు ప్రజలు ఆలోచించాలి.భవిష్యత్‌ కోసం నాయకుడి ప్రణాళికలపై నిర్ణయం తీసుకోవాలి.అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది అపోహలు, అనుమానాలపై సుదీర్ఘపోరాటం ద్వారా తెలంగాణ…

Continue Reading →

డిసెంబర్‌ 7 నుంచే మళ్లీ వరదసాయం: సీఎం కేసీఆర్‌

అందమైన మూసీనదిని ప్రజెంట్‌ చేసే బాధ్యత నాది.  తపన, సంకల్పం, కార్యాచరణ ఉన్న ప్రభుత్వం మాదని సీఎం కేసీఆర్‌ అన్నారు. డిసెంబర్‌ 7 నుంచే మళ్లీ  వరదసాయం అందిస్తామని…

Continue Reading →

హైదరాబాద్‌ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు నగరాల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌ చేరుకున్నారు. నగరంలోని హకీంపేట్‌ ఎయిర్‌బేస్‌ చేరుకుని అక్కడి నుంచి నేరుగా భారత్‌ బయోటెక్‌కు బయలుదేరారు. భారత్ బయోటెక్‌లో వ్యాక్సిన్‌ తయారీ,…

Continue Reading →