కామారెడ్డి సీఐ జగదీశ్ అక్రమాల వ్యవహారంలో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. జగదీశ్ అక్రమాస్తులకు సంబంధించి వారం రోజులుగా ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నిజామాబాద్…
తాజా వార్తలు

నివర్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏరియల్ పర్యటనకు బయలుదేరారు. శనివారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి…
ఖమ్మం జిల్లాలో అధిక ధరలకు మద్యం అమ్ముతున్న మూడు వైన్ షాపులను అధికారులు సీజ్ చేశారు. జిల్లాలోని కారేపల్లిలో ఉన్న మద్యం దుకాణాల్లో సూపరింటెండెంట్ సోమిరెడ్డి నేతృత్వంలో…
కరోనా మహమ్మారి ప్రభావంతో తగ్గిన ఆదాయం, సిబ్బంది జీతభత్యాలు, ఆలయాల నిర్వహణకు నిధులు సమకూర్చుకోవడం వంటి కీలక అంశాలే ఎజెండాగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం…
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎల్బీస్టేడియంలో నేడు భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా…
అవినీతి నిరోధక శాఖ వలకు ఇరిగేషన్ శాఖ డీఈ చిక్కాడు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఓ మహిళ నుంచి రూ. 2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ…
గ్రేటర్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి గూడూరు నారాయణరెడ్డి రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతుంది.…
ప్రతిరోజూ 50 వేల కరోనా పరీక్షలు, వారానికోసారి లక్ష పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావుపై…
నెల్లూరులోని మ్యూజిక్, డ్యాన్స్ ప్రభుత్వ పాఠశాలకు డాక్టర్ ఎస్పీ బాల సుబ్రమణ్యం పేరు పెట్టడం పట్ల ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ హర్షం వ్యక్తం చేశారు. తన…
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్బంగా డిసెంబర్ 1న మంగళవారం సాధారణ సెలవుగా ప్రకటిస్తూ కార్మిక శాఖ వెల్లడించింది. ఎన్నికలు జరిగే ప్రాంతాలలోని షాపులు, సంస్థలు, ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న కార్మికులకు…









