కామారెడ్డి సీఐ జగదీశ్‌ అక్రమాల వ్యవహారంలో రోజుకో విషయం వెలుగులోకి

కామారెడ్డి సీఐ జగదీశ్‌ అక్రమాల వ్యవహారంలో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. జగదీశ్‌ అక్రమాస్తులకు సంబంధించి వారం రోజులుగా ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నిజామాబాద్‌…

Continue Reading →

ఏపీలోని మూడు జిల్లాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

నివర్‌ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏరియల్‌ పర్యటనకు బయలుదేరారు. శనివారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి…

Continue Reading →

ఖమ్మంలో అధిక ధరలకు మద్యం అమ్ముతున్న3 మద్యం దుకాణాలు సీజ్‌

ఖమ్మం జిల్లాలో అధిక ధరలకు మద్యం అమ్ముతున్న మూడు వైన్‌ షాపులను అధికారులు సీజ్‌ చేశారు. జిల్లాలోని కారేపల్లిలో ఉన్న మద్యం దుకాణాల్లో సూపరింటెండెంట్‌ సోమిరెడ్డి నేతృత్వంలో…

Continue Reading →

నేడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం

కరోనా మహమ్మారి ప్రభావంతో తగ్గిన ఆదాయం, సిబ్బంది జీతభత్యాలు, ఆలయాల నిర్వహణకు నిధులు సమకూర్చుకోవడం వంటి కీలక అంశాలే ఎజెండాగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం…

Continue Reading →

సీఎం కేసీఆర్ బహిరంగ సభ సందర్భంగా‌ ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎల్బీస్టేడియంలో నేడు భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు సీఎం కేసీఆర్‌ ముఖ్య అతిధిగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా…

Continue Reading →

ఏసీబీ వలలో ఇరిగేషన్‌ డీఈ మోహన్‌గాందీ

అవినీతి నిరోధక శాఖ వలకు ఇరిగేషన్‌ శాఖ డీఈ చిక్కాడు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఓ మహిళ నుంచి రూ. 2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ…

Continue Reading →

కాంగ్రెస్‌ పార్టీకి గూడూరు నారాయణరెడ్డి రాజీనామా

గ్రేటర్‌ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి గూడూరు నారాయణరెడ్డి రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతుంది.…

Continue Reading →

యశోద ఆసుపత్రిపై ఎందుకంత ప్రేమ?.. హైకోర్టు ఆగ్రహం

ప్రతిరోజూ 50 వేల కరోనా పరీక్షలు, వారానికోసారి లక్ష పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావుపై…

Continue Reading →

ఏపీ ప్రభుత్వ నిర్ణయం పట్ల ఎస్పీ చరణ్‌ హర్షం

నెల్లూరులోని మ్యూజిక్‌, డ్యాన్స్‌ ప్రభుత్వ పాఠశాలకు డాక్టర్‌ ఎస్పీ బాల సుబ్రమణ్యం పేరు పెట్టడం పట్ల ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ హర్షం వ్యక్తం చేశారు. తన…

Continue Reading →

జీహెచ్‌ఎంసీ ఎన్నికల రోజు సెలవు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్బంగా డిసెంబర్‌ 1న  మంగళవారం సాధారణ సెలవుగా ప్రకటిస్తూ  కార్మిక శాఖ వెల్లడించింది.  ఎన్నికలు జరిగే ప్రాంతాలలోని షాపులు, సంస్థలు, ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న కార్మికులకు…

Continue Reading →