30 చోట్ల జీహెచ్‌ఎంసీ ఓట్ల కౌంటింగ్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో పోలింగ్‌, దాని అనంతరం ప్రక్రియకు చేపట్టవలసిన చర్యలను ఎన్నికల సంఘం పూర్తిచేసింది. ఎన్నికలకు ముందు రోజు పోలింగ్‌ కేంద్రాలకు సామగ్రి…

Continue Reading →

భారత రాజ్యాంగం ప్రపంచంలోనే పటిష్టమైంది : వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నారాయణ

భారత రాజ్యాంగం ప్రపంచంలోనే పటిష్టమైందని రా జ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో…

Continue Reading →

హైదరాబాద్‌ రీజినల్‌ పాస్‌పోర్టు ఆఫీసర్‌గా దాసరి బాలయ్య

హైదరాబాద్‌ రీజినల్‌ పాస్‌పోర్టు అధికారిగా దాసరి బాలయ్య (2008 ఐఆర్‌ఎస్‌ బ్యాచ్‌)ను నియమిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఇక్కడ రీజినల్‌ పాస్‌పోర్టు అధికారిగా…

Continue Reading →

ఏపీలో కొత్తగా 1,031 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,031 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,65,705కు…

Continue Reading →

ఈ నెల 30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు  సమావేశాలపై నోటిఫికేషన్‌ గురువారం విడుదలయ్యింది. డిసెంబర్‌…

Continue Reading →

ఢిల్లీ ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి గోపాల్ రాయ్‌కి క‌రోనా

ఢిల్లీ ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి గోపాల్ రాయ్‌కి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దాంతో ఆయ‌న వెంట‌నే చికిత్స కోసం ఢిల్లీలోని మాక్స్ ఆస్ప‌త్రిలో చేరారు. అయితే, గోపాల్…

Continue Reading →

విజయ డెయిరీ సెంటర్‌ను ప్రారంభించిన డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమా రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమా రెడ్డి తెలిపారు. గురువారం ఆదిలాబాద్‌లో విజయ డెయిరీ…

Continue Reading →

డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు అన్ని అంత‌ర్జాతీయ విమానాలు ర‌ద్దు

దేశంలో క‌రోనా మ‌రోసారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు అన్ని అంత‌ర్జాతీయ విమ‌నాల‌ను ర‌ద్దు చేసింది. కొన్ని ప్ర‌త్యేక రూట్ల‌లో…

Continue Reading →

తీరాన్ని దాటిన నివర్‌ తుపాను..

నివర్ తుఫాన్ పుదుచ్చేరి సమీపాన తీరాన్ని తాకింది. తమిళనాడు ఉత్తర తీర ప్రాంతం, పుదుచ్చేరి వాయువ్య దిశగా కదులుతోంది. దీంతో ఉత్తర తమిళనాడు, దక్షిణాంధ్ర, రాయలసీమ బెంగుళూరు,…

Continue Reading →

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు : సీపీ అంజనీకుమార్‌

హైదరబాద్ నగరంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి, శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీకుమార్‌ హెచ్చరించారు. అసత్య ప్రచారాల కారణంగా…

Continue Reading →