గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 1న జరుగనుంది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో మూడు రోజుల పాటు వైన్స్ షాపులు మూతపడనున్నాయి.…
తాజా వార్తలు

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పలు కార్మిక సంఘాలు గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మెకు తెలంగాణ యూనియన్ ఆఫ్…
జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. శాసనమండలి మాజీ ఛైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత స్వామి గౌడ్ బుధవారం భారతీయ జనతాపార్టీలో చేరారు. ఈ…
అవినీతి కేసులో అరస్టైన కామారెడ్డి సీఐ జగదీష్ బ్యాంక్ లాక్ర్లో అధికారులు భారీగా నగదును గుర్తించారు. నిజామాబాద్ కంఠేశ్వర్ యాక్సిస్ బ్యాంకు లాకర్లో నగదు, బంగారం, ఆస్తి…
ప్రజలందరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. సైబారబాద్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికల నిర్వహనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సైబరాబాద్…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అహ్మద్ పటేల్తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ…
జీహెచ్ఎంసీ ఎన్నికల శిక్షణకు గైర్హాజరైన వారికి ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 24 న నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల…
కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతికి ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నమ్మకమైన సహోద్యోగి, స్నేహితుడిని కోల్పోయామన్నారు.…
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రచారంలో అన్నీ తానై వ్యవహరిస్తున్న మంత్రి ప్రతిరోజు ఐదు నుంచి ఆరు రోడ్ షోలలో…
కామారెడ్డి సీఐ జగదీశ్ను సస్పెండ్ చేస్తూ నిజామాబాద్ రేంజ్ డీఐజీ శివశంకర్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అవినితీ ఆరోపణలు ఎదుర్కొవడంతో ఏసీబీ అధికారులు ఈనెల 20న…








