కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కరోనాతో మృతి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కన్నుమూశారు. అక్టోబర్‌ 1న ఆయన కరోనా బారినపడ్డారు. దీంతో  గురుగ్రామ్‌లోని మేదాంత దవాఖానలో నెల రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.…

Continue Reading →

నిబంధనలు పాటిద్దాం..ప్రమాదాలను నివారిద్దాం : శంషాబాద్‌ ట్రాఫిక్‌ ఏసీపీ విశ్వప్రసాద్‌

 ట్రాఫిక్‌ నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ప్రమాదరహిత ప్రయాణాన్ని నెలకొల్పుదామని శంషాబాద్‌ ట్రాఫిక్‌ ఏసీపీ విశ్వప్రసాద్‌ అన్నారు. షాద్‌నగర్‌ పట్టణ పరిధిలోని రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కొత్త పుంతలు తొక్కుతూ… ఉద్యమంలా ముందుకు సాగుతోంది.  తాజాగా ఈ ఛాలెంజ్‌ని బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్…

Continue Reading →

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ గోవింద్‌ కి ఏపీ సీఎం జగన్‌ ఘన స్వాగతం

తిరుమల పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ గోవింద్‌ మంగళవారం ఉదయం ఏపీకి చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ బిశ్వభూషణ్…

Continue Reading →

ఎన్నికల పరిశీలకులతో ఎస్‌ఈసీ పార్థసారథి టెలీకాన్ఫరెన్స్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి ఎన్నికల ఏర్పాట్లపై మంగళవారం ఉదయం పరిశీలకులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  ఎన్నికల సిబ్బందికి నేటి నుంచి ఈ నెల…

Continue Reading →

వ‌చ్చే నెల 7 నుంచి పొట్టి శ్రీరా‌ములు తెలుగు వర్సిటీ పరీ‌క్షలు

పొట్టి శ్రీరా‌ములు తెలుగు విశ్వ‌వి‌ద్యా‌లయం దూర‌వి‌ద్యా‌కేంద్రం ద్వారా నిర్వ‌హి‌స్తున్న వివిధ కోర్సుల వార్షిక పరీ‌క్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌య్యింది. పరీ‌క్షలను డిసెం‌బర్ 7 నుంచి 18 వరకు నిర్వ‌హిం‌చ‌ను‌న్నట్లు…

Continue Reading →

జీహెచ్‌ఎంసీ ఎన్నికల పర్యవేక్షణకు నోడల్‌ హెల్త్‌ ఆఫీసర్లు

కొవిడ్‌ నిబంధనల మేరకు ఎన్నికలు జరిగేలా పర్యవేక్షించేందుకు సర్కిళ్లు, వార్డులవారీగా వైద్యులను నోడల్‌ అధికారులుగా నియమిస్తున్నట్లు ఎన్నికల అథారిటీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ చీఫ్‌…

Continue Reading →

నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఇనాయ ఫాతిమాపై చీటింగ్ కేసు

నాంపల్లి నియోజకవర్గంలోని విజయనగర్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఇనాయ ఫాతిమాపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఫేక్ డాక్యుమెంట్స్‌తో  బీసీ ఈ సర్టిఫికెట్ పొందిన నేపథ్యంలో…

Continue Reading →

తెలంగాణలో పర్యాటకాభివృద్ధికి కొత్త ప్రణాళికలు : టీఎస్‌టీడీసీ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా

తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా అన్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకంగా మరింత…

Continue Reading →

టీఆర్ఎస్‌కు తెలంగాణ వికాస స‌మితి మ‌ద్ద‌తు

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో తెలంగాణ వికాస స‌మితి త‌మ సంపూర్ణ మ‌ద్ద‌తును టీఆర్ఎస్‌కు ప్ర‌క‌టించింది. తెలంగాణ వికాస సమితి హైదరాబాద్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల కమిటీలతో ఈ రోజు…

Continue Reading →