తెలంగాణ రాష్ట్రంలో నాలుగు అటవీ డివిజన్‌లకు‌ అధికారుల నియామకం

తెలంగాణ రాష్ట్రంలో నాలుగు అటవీ డివిజన్‌లకు డివిజన్‌ అధికారులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూర్‌ అటవీ డివిజన్‌ అధికారిగా…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన బిగ్ బాస్ ఫేం గంగ‌వ్వ‌

జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబడిపెళ్లి గ్రామంలో నివసిస్తున్న గంగ‌వ్వ  మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్‌తో ఫేమ‌స్ అయింది. ఇక  బిగ్ బాస్ సీజ‌న్ 4…

Continue Reading →

వనస్థలిపురంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో భారీ చోరీ

వనస్థలిపురంలోని సహారా ఎస్టేట్ రోడ్‌లో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో తొలగించి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఏటీఎం…

Continue Reading →

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైన విభాగంలోనే కొనసాగుతోందని సిస్టం ఆఫ్‌ ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్కాస్టింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ (సఫర్‌) తెలిపింది. ఆదివారం…

Continue Reading →

ఎమ్మెల్సీ అభ్యర్థులకు గవర్నర్‌ ఆమోదం

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం మంత్రివర్గం ఎంపికచేసిన ముగ్గురి పేర్లను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ ఆదివారం నోటిఫికేషన్‌ జారీచేసింది.…

Continue Reading →

ఈ నెల 23 నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌

భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో చారిత్రక శకం ఆరంభమైంది. ధరణి పోర్టల్‌పై క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్‌ అద్భుతంగా ఉన్నది. వ్యవసాయభూములపై నిశ్చింతగా ఉండవచ్చని ప్రజలు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. మూడునాలుగు రోజుల్లో…

Continue Reading →

ఈ నెల‌ 23 నుంచి వ్య‌వ‌సాయేత‌ర భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభం

ఈ నెల 23వ తేది నుంచి రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభం కానుంది. ఈ మేర‌కు సీఎం కేసీఆర్‌ నిర్ణయం వెలువ‌రించారు. ఇప్పటికే తన…

Continue Reading →

మేడ్చల్ ​కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్వేతా మహంతి

మేడ్చల్​– మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌గా శ్వేతా మహంతి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ కలెక్టర్‌గా పని చేసిన వాసం వెంకటేశ్వర్లు బదిలీ కాగా ఆయన స్థానంలో హైదరాబాద్​…

Continue Reading →

ఆస్తిపన్ను రాయితీ, సఫాయి కార్మికుల జీతాల పెంపు ఉత్తర్వులు జారీ

ఆస్తిప‌న్ను రాయితీ, స‌ఫాయి కార్మికుల జీతాల పెంపున‌కు సంబంధించి ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. 2020-2021లో ఆస్తి పన్నులో రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం నిన్న నిర్ణయం వెలువరించిన…

Continue Reading →

తెలంగాణలో 15 మంది డీఎస్పీలు బదిలీ

తెలంగాణలో 15 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. డీఎస్పీలను బదిలీలు చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.  బదిలీ అయిన డీఎస్పీలు వీరే కాచిగూడ…

Continue Reading →