నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు. టీఆర్ఎస్…
తాజా వార్తలు

ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో తప్పనిసరైన దుబ్బాక ఉపఎన్నిక నోటిఫికేషన్ మరికొద్దిసేట్లో విడుదల కానుంది. దీంతో నామినేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల…
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మిషన్ భగీరథ ప్రాజెక్టుకు సంబంధించిన పరికరాలు ఉంచిన గదిలో మంటలు అంటుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం…
కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా రాష్ట్రపతి స్పందిస్తూ… రాం…
కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీశాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్(74) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు చిరాగ్ పాస్వాన్ తెలిపారు. రాం విలాస్…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల పాల్గొన్నారు. లవ్ స్టోరీ సినిమా షూటింగ్…
హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ జోన్ పరిధిలోని ఎఫ్సీఐ కాలనీలో ఓ వ్యక్తి తన ఇంటి ముందున్న భారీ వృక్షాన్ని నరికి వేయిస్తున్నాడు. దీన్ని సురభి మెట్పల్లి…
నిర్మల్ జిల్లా దీలవార్ పూర్ మండలం న్యూ లోలం గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని గురువారం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్…
నల్లమలలో యురేనియం అన్వేషణ, వెలికితీత అంకానికి తెరపడింది. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో యురేనియం నిల్వలపై సర్వే చేపట్టే విషయంలో అటమిక్ మినరల్ డైరెక్టరేట్ (ఏఎండీ) సమర్పించిన ప్రతిపాదనలను…
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,896 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 12 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,201కి చేరింది. కొత్తగా నమోదైన…









