తెలంగాణలోని తహసీల్దార్ కార్యాలయాల్లో అదనంగా మరో ఇంటర్నెట్ లైన్

ఈనెల 25 వ తేదీ నుంచి ధరణి వెబ్‌సైట్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణలోని ప్రతి తహసీల్దార్ కార్యాలయానికి పూర్తిస్థాయి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం స‌ర్క్యుల‌ర్…

Continue Reading →

ఈ నెల 19 నుంచి ఓయూ పీజీ సెమి‌స్టర్స్‌

ఉస్మా‌నియా యూని‌వ‌ర్సిటీ పరి‌ధి‌లోని అన్ని పీజీ కోర్సుల పరీక్ష తేదీ‌లను ఖరా‌రు ‌చే‌సి‌నట్టు ఓయూ కంట్రో‌లర్‌ ఆఫ్‌ ఎగ్జా‌మి‌నే‌షన్స్‌ ప్రొఫె‌సర్‌ శ్రీరాం వెంక‌టేశ్‌ బుధ‌వారం ఒక ప్రక‌ట‌నలో…

Continue Reading →

దోస్త్‌ రిజి‌స్ర్టే‌ష‌న్లకు ఈనెల 9 వరకు గడువు

తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కాలే‌జీల్లో సీట్ల భర్తీకి మూడో విడుత దోస్త్‌ అడ్మి‌షన్ల ప్రక్రియ కొన‌సా‌గు‌తు‌న్నది. మూడో విడు‌తలో ఈ నెల 9 వరకు కొత్తగా రిజి‌స్ర్టే‌షన్లు…

Continue Reading →

బ్రహ్మోత్సవాల ప్రత్యేక దర్శనం టికెట్లు నేడు విడుదల : టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక దర్శనం టికెట్లను గురువారం విడుదల చేయనుంది. ఇప్పటికే అక్టోబర్‌ మాసానికి సంబంధించిన ప్రత్యేక దర్శనం రూ.300…

Continue Reading →

హైదరాబాద్‌లో జీఎంఎం గ్లాస్‌ లైన్డ్‌ ప్లాంట్‌

ఫార్మా,  రసాయన పరిశ్రమలకు యంత్రాలు సరఫరా చేసే జీఎంఎం ఫాడ్లర్‌.. హైదరాబాద్‌లో గ్లాస్‌ లైన్డ్‌ ఎక్విప్‌మెంట్‌ ప్లాంట్‌ను ఆరంభించింది. మూడు నెలల క్రితం డీ డైడ్రిచ్‌ ప్రాసెస్‌…

Continue Reading →

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా జవహర్‌రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా జవహర్‌రెడ్డిని నియమిస్తూ ఆం ధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1990 బ్యాచ్‌కు…

Continue Reading →

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిప్యూటీ గవర్నర్‌గా ఎం రాజేశ్వర్‌రావు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా ఎం రాజేశ్వర్‌రావును బుధవారం కేంద్ర ప్రభు త్వం నియమించింది. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లలో సీనియర్‌గా ఉన్న ఈయన్ను…

Continue Reading →

మాజీ ఏసీపీ న‌ర్సింహారెడ్డి బినామీ ఆస్తుల‌పై ఏసీబీ విచార‌ణ‌

మ‌ల్కాజ్‌గిరి మాజీ ఏసీపీ న‌ర్సింహారెడ్డిని మూడో రోజు ఏసీబీ అధికారులు త‌మ క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. నాంప‌ల్లిలోని ఏసీబీ కార్యాల‌యంలో ఆయ‌న‌ను అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ ప్ర‌ధానంగా బినామీ…

Continue Reading →

నవంబర్‌, డిసెంబర్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు : ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు నవంబర్‌, డిసెంబర్‌లో నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి ప్రకటించారు. బుధవారం ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ఆయన కుటుంబ…

Continue Reading →

గ్రామాల్లోనే వ‌రి ధాన్యం కొనుగోలు చేస్తాం : సీఎం కేసీఆర్

రైతులు పండించిన వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే పూర్థిస్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోనందున రైతుల శ్రేయస్సును దృష్టిలో…

Continue Reading →