కాలుష్య కోర‌ల్లో దేశ రాజ‌ధాని ఢిల్లీ

దేశ రాజ‌ధాని ఢిల్లీ కాలుష్య కోర‌ల్లో చిక్కుకున్న‌ది. వాహ‌నాలు, వివిధ ప‌రిశ్ర‌మ‌ల నుంచి వ‌చ్చే పొగ‌కు మంచు కూడా తోడ‌వ‌డంతో నగ‌రాన్ని వాయు కాలుష్యం క‌మ్మేసింది. దీంతో…

Continue Reading →

భారత్‌లో కొత్తగా 72,049 కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా రికార్డు స్థాయిలో 72,049 కరోనా పాజిటివ్ కేసులు, 986 మరణాలు నమోదయ్యాయి. మొత్తం 82,203 మంది ఆస్పత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్‌…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,154 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,04,748 కు చేరింది. వైరస్‌…

Continue Reading →

తెలంగాణలో శాంతిభ్రదతలపై నేడు సీఎం కేసీఆర్‌ సమావేశం

తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత నిర్వహణతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు బుధవారం ఉదయం 11:30గంటలకు ప్రగతి భవన్‌లో పోలీసు ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి సమావేశాన్ని ముఖ్యమంత్రి…

Continue Reading →

తెలంగాణలో రేపు కొవిడ్‌ అభ్యర్థులకు ఎంసెట్‌ పరీక్ష

కరోనా కారణంగా హాజరుకాలేకపోయిన అభ్యర్థులకు తెలంగాణలో రేపు ప్రత్యేక ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌) నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 8న మధ్యాహ్నం 2 గంటల…

Continue Reading →

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు 8.79 లక్షలు

ప్లాట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌కు విశేష స్పందన లభిస్తున్నది. భూయజమానుల నుంచి మంగళవారం వరకు మొత్తం 8,79,636 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.89.47…

Continue Reading →

నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలో ఇద్ద‌రు పంచాయ‌తీ సెక్ర‌ట‌రీల స‌స్పెన్ష‌న్‌

విధుల ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హించిన ఇద్ద‌రు పంచాయ‌తీ సెక్ర‌ట‌రీల‌ను క‌లెక్ట‌ర్ స‌స్పెండ్ చేశారు. ఈ ఘ‌ట‌న నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల ఆన్‌లైన్ ప్ర‌క్రియ‌లో నిర్ల‌క్ష్యం…

Continue Reading →

ఏపీలో కొత్తగా 5,795 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 65,889 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 5,795 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు రాష్ట్ర…

Continue Reading →

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 ఫ‌లితాలు విడుద‌ల‌

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(టీఎస్‌పీఎస్సీ) గ్రూప్ -4 ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. 2018లో విడుద‌లైన గ్రూప్‌-4 నోటిఫికేష‌న్ ప్ర‌క్రియ నేటితో ముగిసింది. దీంతో 1595 ఉద్యోగాల‌కు సంబంధించిన…

Continue Reading →

ఏపీలో కొత్త ఎమ్మెల్సీలుగా సురేష్‌, జకియా ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలుగా పెనుమత్స సురేష్, జకీయా ఖానుమ్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. శాసన మండలి…

Continue Reading →