తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ సోమవారం ఖరారైంది. ఈ నెల 9వ తేదీ నుంచి 17 వరకు ఆన్లైన్లో స్లాట్ల నమోదుకు అధికారులు అవకాశం ఇచ్చారు. ఈ…
తాజా వార్తలు

తిరుమల తిరుపతి దేవస్థానం మరింత మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. కరోనా మహమ్మారి ప్రేరేపిత లాక్డౌన్తో మార్చిలో ఆలయంలో భక్తులకు ప్రవేశం…
హరితహారంలో భాగంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ఎంపీ సంతోష్ పిలుపు మేరకు నర్సాపూర్ అటవీ ప్రాంతంలోని…
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ నర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. నాలుగు రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వడంతో.. నర్సింహారెడ్డిని నాంపల్లిలోని ఏసీబీ…
అవినీతి ఆరోపణల కేసులో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఇండ్లల్లో ఇవాళ సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కర్నాటక, ముంబై ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. పన్ను…
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1335 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,00,611 కు చేరింది. ఆదివారొ ఒక్కరోజే 8 మంది వైరస్…
విజయదశమిని పురస్కరించుకుని భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో ఈనెల 17నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. 17న అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో, 18న సంతాన…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు…
నర్సాపూర్ అడవిలో 3 వేల ఎకరాలు దత్తత అటవీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా రైతుబిడ్డగా, శాస్త్రవేత్తగా పర్యావరణ పరిరక్షణ హరితహారం ఒక విప్లవాత్మక కార్యక్రమం ‘నమస్తే…
వైఎస్ ఆర్ సిపీ నేత, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూశారు.నెల రోజుల కిత్రం ద్రోణంరాజు శ్రీనివాస్ కు కరోనా సోకగా చికిత్స తీసుకున్నారు. చికిత్స అనంతరం …









