తెలంగాణలో కొత్తగా 1,949 కరోనా పాజిటివ్ కేసులు

గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్టంలో కొత్తగా 1,949 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో కేవలం హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 291…

Continue Reading →

గిఫ్ట్‌ ఏ స్మైల్ ‌కార్యక్రమంలో భాగంగా మరో 21 అంబులెన్సులను ప్రారంభించిన మంత్రి కేటీఆర

గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా వచ్చిన మరో 21 అంబులెన్సులను శనివారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు జెండా ఊపి ప్రారంభించారు.…

Continue Reading →

‘కరోనా’ అభ్యర్థులకు ఈ నెల 8న ఎంసెట్‌

కరోనా బారినపడి గత నెల 9 నుంచి 14వరకు నిర్వహించిన ఎంసెట్‌కు హాజరుకాలేకపోయిన వారికోసం ఈ నెల 8న ప్రత్యేకంగా ఎంసెట్‌ నిర్వహించడానికి ఏర్పాట్లుచేస్తున్నామని కన్వీనర్‌ ప్రొఫెసర్‌…

Continue Reading →

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ కస్టడీలోకి ఏసీపీ నర్సింహారెడ్డి

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన మల్కాజ్‌గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి అక్రమ భూఆర్జనపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రూ.70 కోట్ల మేర ఆస్తులను…

Continue Reading →

ఏపీలో కొత్తగా 6,224 మందికి కరోనా పాజిటివ్

 ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 72,861కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా..  6,224 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు రాష్ట్ర…

Continue Reading →

ఐదుగురికి డీఐఈవోలుగా ప‌దోన్న‌తి

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ప్రిన్సిపాల్స్‌గా పనిచేస్తున్న ఐదుగురికి డిస్ట్రిక్ట్‌ ఇంటర్మీడియెట్‌ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్స్‌ (డీఐఈవో)లుగా పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ఆ ఐదుగురిని డీఐఈవోగా  నియ‌మిస్తూ విద్యాశాఖ‌…

Continue Reading →

నయీం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న 25 మంది పోలీసులకు క్లీన్‌చిట్‌

నయీం ఎన్‌కౌంటర్‌ అనంతరం వెలుగులోకి వచ్చిన ఉదంతాలపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న 25 మంది…

Continue Reading →

ఇండియన్ కెమికల్ సొసైటీ అవార్డులకు ఎంపికైన హైద‌రాబాద్ వ‌ర్సిటీ ఫ్యాక‌ల్టీ స‌భ్యులు

స‌్కూల్ ఆఫ్ కెమెస్ట్రీ, హైద‌రాబాద్ విశ్వ‌విద్యాల‌యానికి చెందిన ఇద్ద‌రు సీనియ‌ర్ ఫ్యాక‌ల్టీ స‌భ్యులు ఇండియ‌న్ కెమిక‌ల్ సొసైటీ అవార్డుకు ఎంపిక‌య్యారు. ఆచార్య జె.సి. ఘోష్ మెమోరియల్ అవార్డును…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ త్రిష

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా అద్భుతంగా ముందు కొనసాగుతుంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇచ్చిన ఛాలెంజ్ ను…

Continue Reading →

ఎమ్మెల్సీ, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఉన్న‌త‌స్థాయి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, న‌ల్ల‌గొండ‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్…

Continue Reading →