తెలంగాణలో కొత్తగా 1,718 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,718 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో కేవలం హైదరాబాద్‌…

Continue Reading →

ఉద్యమంలా కొనసాగుతున్న గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరవ విడత హరితహారానికి మద్దతుగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఉద్యమంలా ముందుకు వెళ్తుంది. వివిధ…

Continue Reading →

ఏపీ సీఎం జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం…

Continue Reading →

జీఎస్టీ సూపరింటెండెంట్ కే జనార్దన్‌రావు‌పై సీబీఐ కేసు

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగాలపై సీబీఐ అధికారులు హైదరాబాద్‌ జీఎస్టీ కమిషనరేట్‌ కంప్యూటర్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ కే జనార్దన్‌రావు, అతడి భార్య శైలజపై శుక్రవారం…

Continue Reading →

నవంబర్‌ 26న దేశవ్యాప్త సమ్మె

 కేంద్రం విధానాలను నిరసిస్తూ నవంబర్‌ 26న దేశవ్యాప్త సమ్మె జరుపాలని జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. శుక్రవారం ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించాయి.

Continue Reading →

వ్యాయామంతో రోగనిరోధక శక్తి మెరుగు : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ఫిట్‌ ఇండియా ఫ్రీడమ్‌ రన్‌ – ఫిట్‌ తెలంగాణ రన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. వ్యాయామం…

Continue Reading →

ఏపీలో కొత్తగా 6,555 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 70,399 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా..  6,555 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు…

Continue Reading →

స్వచ్ఛ భారత్‌లో ఏపీకి మూడు అవార్డులు

కేంద్రం శుక్రవారం స్వచ్చ భారత్‌ దివస్‌కు సంబంధించిన జాతీయ అవార్డులను ప్రకటించింది. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్‌ గ్రామీణ్‌‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలిసారి మూడు అవార్డులు లభించాయి. కేంద్రం ప్రకటించిన…

Continue Reading →

గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై భ‌ర్త‌కు సీఎం కేసీఆర్ స‌న్మానం

గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ భ‌ర్త డాక్ట‌ర్ సౌంద‌ర్ రాజ‌న్‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ శాలువాతో స‌త్క‌రించి స‌న్మానించారు. ప్రముఖ నెఫ్రాలజిస్ట్, బెస్ట్ మెడికల్ టీచర్, డాక్టర్ సౌందర్…

Continue Reading →

యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న ఏపీ మంత్రి విశ్వరూప్‌

యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని  ఏపీ సాంఘిక సంక్షేమ శాఖల మంత్రి పినిపే విశ్వరూప్‌ శుక్రవారం సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజల్లో…

Continue Reading →