రిజిస్ట్రేషన్లు. స్టాంపులశాఖ ఐజీ చిరంజీవులు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇటీవల సీఎంఓ కార్యదర్శిగా నియమితులైన వి.శేషాద్రికి రిజిస్ట్రేషన్లు, స్టాంపులశాఖ ఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. గత ఐదున్నరేళ్లుగా…
తాజా వార్తలు

దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సైతం వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఉదయం 10 గంటల 45…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,009 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో…
భువనగిరి పారిశ్రామికవాడలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కూలర్ల గోదాంలో షార్ట్సర్క్యూట్ సంభవించి మంటలు వ్యాపించాయి. దీంతో గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి సామగ్రి…
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని, రైతన్నను కాపాడుకొనేందుకు దేవుడితోనైనా కొట్లాడతానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. అసలు తెలంగాణ ఉద్యమమే నీళ్లతో ముడిపడి సాగిందని.. ఈ నేపథ్యంలో సాధించుకున్న…
గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంతో పచ్చదనంపెంచుతూ పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్న ఎంపీ సంతోష్కుమార్కు గ్రా మోదయ బంధుమిత్ర పురస్కారం లభించిం ది. గాంధీజయంతిని పురస్కరించుకొని గురువారం గ్రామోదయ…
సుప్రసిద్ధ హాస్యనటుడు, దివంగత అల్లు రామలింగయ్య 99వ జయంతిని గురువారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కుమారుడు అల్లు అరవింద్, మనవళ్లు అల్లు అర్జున్, వెంకటేష్, శిరీష్లు నివాళులర్పించారు.…
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7లక్షలు దాటేసింది. గడిచిన 24 గంటల్లో 71,577 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. అందులో 6,751 మందికి కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. ఈ…
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లాలో ఊహించని షాక్ తగిలింది. పార్టీ సీనియర్ మహిళా నేత, మాజీమంత్రి గల్లా అరుణకుమారి టీడీపీ పొలిట్బ్యూరో సభ్యత్వానికి రాజీనామా…
ఆంధ్రప్రదేశ్కు చెందిన అటవీశాఖ అధికారి వీ భాస్కర్ రమణమూర్తి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ శివార్లలోని నాగోల్ బండ్లగూడలో ఉన్న రాజీవ్ గృహకల్ప భవనం ఐదో అంతస్తు నుంచి…









