గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ లో భాగంగా మొక్కలు నాటిన నటుడు ప్రకాశ్‌ రాజ్‌

ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం జోరుగా ముందుకు కొనసాగుతున్నది. ఇందులో భాగంగా మొక్కలు నాటడానికి చాలామంది ప్రముఖులు ముందుకువస్తున్నారు. ప్రముఖ నటుడు,…

Continue Reading →

ఫార్మానే వద్దంటే.. ఫార్మాకు రోడ్డు విస్తరణ ఎందుకు?

ఫార్మా ఏర్పాటే వద్దంటే.. రోడ్డు విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకని రైతులు మండిపడ్డారు. ఫార్మాసిటీ రోడ్డు విస్తరణకు సంబంధించి నందివనపర్తి గ్రామంలో అధికారులు బుధవారం ప్రజాభిప్రాయ…

Continue Reading →

రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ తమిళిసై

రాష్ట్రపతి రామ్‌నాద్‌ కోవింద్‌ 75వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత రాష్ట్రపతి రామ్‌నాద్‌ కోవింద్…

Continue Reading →

టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ బదిలీ

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా విధులు నిర్వహిస్తున్న అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆయనను  ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ…

Continue Reading →

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు 6.38 లక్షలు

ప్లాట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వంచేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌కు విశేష స్పందన లభిస్తున్నది. బుధవారంవరకు మొత్తం 6,38,200 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.64.85 కోట్ల ఆదాయం సమకూరింది. 

Continue Reading →

తెలంగాణలో ఈనెల 6న ఎంసెట్‌ ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 9 నుంచి 14 వరకు నిర్వహించిన ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌ విభాగం) ఫలితాలను అక్టోబర్‌ 6న విడుదల చేయనున్నారు. తొలుత అక్టోబర్‌ 5న ఫలితాలు…

Continue Reading →

టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా డా.శోభరాజు

పద్మశ్రీ డాక్టర్ శోభరాజు తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్    ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తిరుమల…

Continue Reading →

హరిత తెలంగాణకు బాటలు వేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత తెలంగాణకు బాటలు వేస్తుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్…

Continue Reading →

అక్టోబర్ 5 నుంచి ‘జగనన్న విద్యా కానుక’

ఏపీలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ స్కూళ్ల ప్రారంభాన్ని నవంబర్ కు వాయిదా వేసింది. అక్టోబర్‌ 5న పిల్లలకు ‘జగనన్న విద్యా…

Continue Reading →

బాబ్రీ తీర్పును మ‌నస్ఫూర్తిగా స్వాగ‌తిస్తున్నా : ఎల్‌కే అద్వానీ

 బాబ్రీ మ‌సీదు కేసులో నిందితుల‌పై మోపిన‌ అభియోగాల‌ను ల‌క్నోలోని సీబీఐ ప్ర‌త్యేక కోర్టు కొట్టివేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఎల్‌కే అద్వానీ స‌హా 32 మందిని కోర్టు…

Continue Reading →