బాబ్రీ కూల్చివేత నిందితులంతా నిర్దోషులే

 సంచ‌ల‌న బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో .. ల‌క్నోలోని సీబీఐ కోర్టు తీర్పును ఇవాళ వెలువ‌రించింది.  బాబ్రీ మ‌సీదు కూల్చివేత ముందుగా అనుకున్న ప‌థ‌కం ప్ర‌కారం చేసింది…

Continue Reading →

మెదక్‌ జిల్లాలో ఇద్దరు రియల్టర్ల ఇళ్లలో ఏసీబీ సోదాలు

 మెదక్‌ జిల్లాలో మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు రియల్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. తూప్రాన్, వెల్దుర్తి, మాసాయిపేట, చేగుంట మండలం పులిమామిడిలలో…

Continue Reading →

తెలంగాణ లో కొత్త‌గా 2103 క‌రోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా 2103 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో క‌రోనా బారిన‌ప‌డివారి సంఖ్య 1,91,386కు చేరింది. గ‌త 24 గంట‌ల్లో మ‌రో 2243 మంది…

Continue Reading →

పరిశ్రమలశాఖ కమిటీ చైర్మన్‌గా కేకే

పరిశ్రమలశాఖ పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, వాణిజ్యశాఖ కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు…

Continue Reading →

టాటా ఇన్‌స్టిట్యూట్‌ సలహా మండలి సభ్యుడిగా వినోద్‌కుమార్‌

ప్రతిష్ఠాత్మకమైన టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టీఎస్‌) సలహా మండలి సభ్యుడిగా బోయినపల్లి వినోద్‌కుమార్‌ నియమి తులయ్యారు. ఆయన ఈ పదవిలో రెండేండ్లపాటు కొనసాగుతారు.1964 సంవత్సరంలో…

Continue Reading →

పీవీ ఉత్సవ కమిటీ ఓఎస్డీగా మామిడి హరికృష్ణ

పీవీ శతజయంతి ఉత్సవ కమిటీకి ఓఎస్డీగా భాష, సాంస్కృతికశాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ నియమితు లయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు…

Continue Reading →

అథ్లెట్లకు స్కూటీల పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

అథ్లెటిక్స్‌లో సత్తాచాటుతున్న ముగ్గురు నిరుపేద క్రీడాకారిణులకు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వీ. శ్రీనివాస్‌గౌడ్‌ స్కూటీలు ప్రదానం చేశారు. స్ప్రింటర్‌ జె దీప్తి (100 మీటర్లు), జి మహేశ్వరి…

Continue Reading →

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి కరోనా పాజిటివ్‌

ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా లక్షణాలేవీ లేవని, ఆరోగ్యంగానే ఉన్నారని ఉపరాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్‌లో ఉన్నట్టు…

Continue Reading →

‘టిస్ సలహా మండలి సభ్యుడిగా వినోద్ కుమార్ నియామకం’

ప్రతిష్టాత్మక టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ( TISS )  సలహా మండలి సభ్యుడిగా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్…

Continue Reading →

నిర్దేశిత గడువులోగా పల్లె ప్రకృతి వనాలను పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి

సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజక వర్గ అభివృద్ధి పై ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మరింత వేగంగా పనులు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి నియోజకవర్గ అధికారులకు…

Continue Reading →