సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి అక్టోబరు 9న నోటిఫికేషన్‌ విడుదల చేసి..  నవంబర్‌ 3న…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,072 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,072 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన సోనూ సూద్

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సోమవారం రామోజీ ఫిలిం సిటీలో జాతీయస్థాయిలో వేలాది మంది…

Continue Reading →

చికిత్స పొందుతూ ఆర్టిన్ ల్యాబ్ రసాయన పరిశ్రమ ఉద్యోగి మృతి

ఈ నెల 26న రాత్రి ఆర్టిన్ ల్యాబ్ రసాయన పరిశ్రమలో ఓ రసాయన డ్రమ్ము నుంచి వెలువడిన ఘూటైన వాయువులతో సుకాంత్ జానాతోపాటు మరో నలుగురు అస్వస్థతకు…

Continue Reading →

ఆలయాలపై దాడుల కేసులు విజయవంతంగా ఛేదించాం : డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల 19 ఆలయాలపై జరిగిన దాడులు, దొంగతనాల కేసుల్లో కొద్దిరోజుల్లోనే 12 కేసులను విజయవంతంగా ఛేదించి నిందితులను అరెస్టు చేశామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌…

Continue Reading →

ఏపీలో కొత్తగా 5,487 మందికి కరోనా పాజిటివ్

గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 66,121 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 5,487 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,81,161…

Continue Reading →

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వండి: సీఎం జగన్‌

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సోమవారం ఆయన ప్రధానికి లేఖ రాశారు. కాగా, అనారోగ్యం…

Continue Reading →

గోవా డీజీపీ ముఖేశ్ కుమార్ మీనాకు క‌రోనా పాజిటివ్‌

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విస్తృతి కొన‌సాగుతూనే ఉన్న‌ది. వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు కూడా భారీ సంఖ్య‌లో క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. తాజాగా గోవా డీజీపీ…

Continue Reading →

కాళేశ్వరం ఆలయ పాలక మండలి చైర్మన్‌గా రాంనారాయణ గౌడ్‌

శ్రీ కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్‌గా గంట రాంనారాయణగౌడ్‌ను ఆలయ ధర్మకర్తలు సోమవారం ఏకగ్రీవంగా ఎనున్నకున్నారు. గత చైర్మన్‌ బొమ్మర వెంకటేశం అనారోగ్యంతో మృతి…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,378 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ మహమ్మారి ఉధృతి కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,378 పాజిటివ్‌ కేసులు నమోదుయ్యాయి.  వైరస్‌ బారినపడిన వారిలో 1,932…

Continue Reading →