మూసీ ప్రక్షాళనపై పర్యవేక్షణ కమిటీ

జాతీయహరిత ట్రిబ్యునల్‌ ఉత్తర్వుల్లో వెల్లడినెలరోజుల్లోనే తొలి సమావేశం జరుగాలని ఆదేశంనాలుగు నెలల్లో నివేదిక, ఏడాదిలోగా ప్రక్షాళన పూర్తి చేయాలని స్పష్టీకరణమురికికూపంలా తయారైన మూసీ ప్రక్షాళనపై జాతీయ హరిత…

Continue Reading →

చైనాలో బొగ్గు గని ప్రమాదంలో 16 మంది కార్మికులు మృతి

చైనాలో బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో 16 మంది కార్మికులు మరణించారు. ఈ దుర్ఘటన సోమవారం తెల్లవారుజూమున కిజియాంగ్ జిల్లా చౌంగ్‌క్వింగ్‌ మున్సిపాలిటీ పరిధిలోని సాంగ్‌జౌ బొగ్గు…

Continue Reading →

కొండా లక్ష్మణ్‌ బాపూజీ స్ఫూర్తిదాయకం: సీఎం కేసీఆర్‌

ప్రఖ్యాత స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ నేత, మాజీ మంత్రి దివంగత కొండా లక్ష్మణ్‌ బాపూజీ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. రాబోయేతరాలకు ఆయ…

Continue Reading →

ఐలమ్మ ఉద్యమం స్ఫూర్తిదాయకం : శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా శనివారం నల్లగొండలోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి…

Continue Reading →

భారత దినపత్రికల సంఘం‌ అధ్యక్షుడిగా ఆదిమూలం

భారత దినపత్రికల సంఘం (ఐఎన్‌ఎస్‌) అధ్యక్షుడిగా ఎల్‌ ఆదిమూలం ఎన్నికయ్యారు. బెంగళూరులో శుక్రవారం జరిగిన 81వ ఐఎన్‌ఎస్‌ వార్షిక సమావేశంలో ‘హెల్త్‌ అండ్‌ యాంటిసెప్టిక్‌ పబ్లికేషన్స్‌’ అధినేత…

Continue Reading →

ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం : మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

చాకలి ఐలమ్మ స్ఫూర్తితో పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మించుకుందామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.  చాకలి…

Continue Reading →

మహిళల సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా నీతూ డేవిడ్

భారత మహిళల క్రికెట్‌ జట్టు సెలెక్షన్‌ కమిటీ కొత్తగా కొలువు దీరింది. 90వ దశకంలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రికెటర్‌ నీతూ డేవిడ్‌.. సెలెక్షన్‌…

Continue Reading →

ఏపీలో కొత్తగా 7,293 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 7,293 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా మరో 57  మంది చనిపోయారు.  రాష్ట్రంలో…

Continue Reading →

అక్టోబ‌ర్ 2న శిల్పారామం రీఓపెన్

క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా మూసివేయ‌బ‌డ్డ శిల్పారామం (మాదాపూర్‌) అక్టోబ‌ర్ 2వ తేదీన తెరుచుకోనుంది. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు శిల్పారామం తెరిచి…

Continue Reading →

తడి, పొడి చెత్త సేకరణ వాహనాలు ప్రారంభించిన రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో తడి, పొడి చెత్త సేక‌ర‌ణ కోసం ఏర్పాటు చేసిన 30 వాహ‌నాల‌ను రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ శ‌నివారం ప్రారంభించారు.…

Continue Reading →