తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారిబ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ వైభవంగా జరిగింది. ముక్కోటి దేవతలు, భక్తకోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ శుక్రవారం సాయంత్రం అంకురార్పణ నిర్వహించారు. శనివారం సాయంత్రం మీన లగ్నంలో…

Continue Reading →

ఏపీలో కొత్తగా 8,096 పాజిటివ్‌ కేసులు..67 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 8,096 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 67 మంది మరణించారు.  రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌…

Continue Reading →

కరోనాతో మాదాపూర్‌ ఎస్‌ఐ మృతి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే వైరస్‌ బారినపడి వైద్యులు, పోలీసు అధికారులు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరోనాసోకి మాదాపూర్‌ ఎస్‌ఐ అబ్బాస్‌…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,043 కరోనా పాజిటివ్ కేసులు..

తెలంగాణలో కొత్తగా 2,043 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,67,046కి చేరింది. కొత్తగా 1802…

Continue Reading →

నేడు, రేపు మోస్త‌రు నుంచి భారీ వాన‌లు

తెలం‌గాణ, దాని పరి‌సర ప్రాంతాల్లో ఏర్ప‌డిన ఉప‌రి‌తల ఆవ‌ర్తనం 2.1 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వ‌రకు కొన‌సా‌గు‌తు‌న్నది. ఉత్తర కోస్తాంధ్ర, పరి‌సర ప్రాంతాల్లో 3.1 కిలో‌మీ‌టర్‌ నుంచి 3.6 కిలో‌మీ‌టర్ల…

Continue Reading →

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరుగనుంది. ఉత్సవాలు శనివారం నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ…

Continue Reading →

ఏపీలో కొత్తగా 8,702 మందికి కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 8,702 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా 72 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ శ్రీకారం చుట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ దిగ్విజయంగా కొనసాగుతుంది. దేశ రాజధాని నగరంలో సైతం హరిత యజ్ఞం కొనసాగుతుంది. ఇప్పటికే…

Continue Reading →

ఎల్‌ఆర్‌ఎస్‌ సవరణ ఉత్తర్వు జారీ

అసెంబ్లీలో నిన్న ఇచ్చిన హామీ మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ సవరణ ఉత్తర్వును ప్రభుత్వం నేడు జారీ చేసింది. క్రమబద్దీకరణ ఛార్జీలకు తాజా మార్కెట్‌ విలువను కాకుండా రిజిస్ట్రేషన్‌ సమయంలో…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్ అభిలాష్ అభినవ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మహబూబాబాద్ కలెక్టర్ విపి గౌతమ్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు…

Continue Reading →