గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ శ్రీకారం చుట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ దిగ్విజయంగా కొనసాగుతుంది. దేశ రాజధాని నగరంలో సైతం హరిత యజ్ఞం కొనసాగుతుంది. ఇప్పటికే…

Continue Reading →

ఎల్‌ఆర్‌ఎస్‌ సవరణ ఉత్తర్వు జారీ

అసెంబ్లీలో నిన్న ఇచ్చిన హామీ మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ సవరణ ఉత్తర్వును ప్రభుత్వం నేడు జారీ చేసింది. క్రమబద్దీకరణ ఛార్జీలకు తాజా మార్కెట్‌ విలువను కాకుండా రిజిస్ట్రేషన్‌ సమయంలో…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్ అభిలాష్ అభినవ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మహబూబాబాద్ కలెక్టర్ విపి గౌతమ్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు…

Continue Reading →

మొక్క‌జొన్న పొలంలో 28 నెమ‌ళ్లు మృతి

త‌మిళ‌నాడులోని ట్యుటికోరిన్ జిల్లాలో అనుమానాస్ప‌ద స్థితిలో ఒకేసారి 28 నెమ‌ళ్లు మృతి చెందాయి. ఈ ఘ‌ట‌న బుధ‌వారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. కొవిల్‌ప‌ట్టి గ్రామంలోని…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,159 కరోనా పాజిటివ్ కేసులు..

తెలంగాణలో కొత్తగా 2,159 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,65,003కి చేరింది. కొత్తగా 2180…

Continue Reading →

మొక్కల పెంపకానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి : నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌

హరితహారానికి సంబంధించి జీపీల్లో  ప్రభుత్వస్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోకి మార్చిన నర్సరీల్లో మొక్కల పెంపకానికి ఏర్పాట్లను ఈనెల 25లోగా పూర్తి చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు సూచించారు. ఆరవ విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం నాగారం మున్సిపాలిటీ…

Continue Reading →

టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యుడు మాధవరం సుదర్శన్‌రావు మృతి

టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యుడు, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, కూకట్‌పల్లి సీనియర్‌ నేత మాధవరం సుదర్శన్‌రావు గుండెపోటుతో మృతిచెందారు. అనారోగ్యానికి గురై కొంతకాలంగా గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో చికిత్స…

Continue Reading →

కరోనాతో తిరుపతి వైసీపీ ఎంపీ కన్నుమూత

కరోనాతో తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌(64) కన్నుమూశారు. కరోనా వైరస్‌ బారిన పడ్డ ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దుర్గాప్రసాద్‌…

Continue Reading →

ఏపీలో కొత్తగా 8,835 కరోనా పాజిటివ్‌ కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 8835 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఒక్కరోజు వ్యవధిలోనే  కరోనాతో మరో…

Continue Reading →