మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తిలో 112 ఎకరాలకు ఎన్ఓసీ కోసం రూ.1.12 కోట్ల లంచం డిమాండ్ ఘటనలో అదనపు కలెక్టర్ నగేశ్, నర్సాపూర్ ఆర్డీఓ అరుణారెడ్డితోపాటు…
తాజా వార్తలు

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన సమావేశాలు నేటి వరకు కొనసాగాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన…
వాతావరణంలో సహజ రక్షణ పొరగా ఉన్న ఓజోన్ పొరను రక్షించుకునే బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరిపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్…
హైదరాబాద్ నగరంలో అక్రమ హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లపై జీహెచ్ఎంసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన షాపింగ్ మాల్స్కు భారీ జరిమానా విధించింది. అమీర్పేటలోని చెన్నై…
నోవల్ కరోనా వైరస్కు రష్యా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆర్డీఐఎఫ్.. హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్…
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. శాసనసభ్యుల విజ్ఞప్తి మేరకు 131 జీవోను సవరించి.. రేపే జీవోను విడుదల చేస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ…
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని అటవీ బ్లాకుల్లో క్షీణించిన అడవులను సాచ్యురేషన్ పద్ధతిలో పునరుద్ధరించాలని అటవీ సంరక్షణ ప్రధానాధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ చెప్పారు. అటవీ పునరుద్ధరణపై అరణ్యభవన్లో…
గడిచిన 24గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2273 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య…
ఓజోన్ పొరను రక్షించుకోవడానికి ఓ రోజును పెట్టుకోవడానికి బలమైన కారణాలున్నాయి. ఈ భూమిపై జీవరాశి ఉండటానికి ఓజోనే కారణం. ఆ పొరే లేకపోతే… భూమి అగ్నిగోళంలా మండుతూ…
కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధికి బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రిసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బిరాక్)తో అరబిందో ఫార్మా మంగళవారం ఒప్పందం కుదుర్చుకున్నది. బిరాక్ సహకారం తీసుకోనున్నట్లు ప్రకటించింది. తమ అమెరికా…









