చినజీయర్‌ స్వామిని పరామర్శించిన ఏపీ సీఎం జగన్‌

శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామిని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఫోన్‌ చేసి పరామర్శించారు. శనివారం చినజీయర్‌ స్వామి మాతృమూర్తి మంగతాయారు(85) అస్తమించారు. సీఎం వైఎస్‌…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,278 మందికి కరోనా పాజిటివ్‌

తెలంగాణలో శుక్రవారం 62,234 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,278 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఉదయం…

Continue Reading →

బైకెలి నాగులు మృతి

తెలంగాణ వచ్చాక తమకు అన్యాయం జరిగిందంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బైకెలి నాగులు (55) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు సైఫాబాద్‌ పోలీసులు తెలిపారు. ఈ నెల…

Continue Reading →

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భారీ ఎత్తున గంజాయి స్వాధీనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. శుక్రవారం రాత్రి పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ట్రక్కులో తరలిస్తున్న ఈ గంజాయిని పట్టుకున్నట్టు పోలీసులు…

Continue Reading →

వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాలో 250 క్వింటాళ్ల రేష‌న్ బియ్యం ప‌ట్టివేత‌

అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న 250 క్వింటాళ్ల రేష‌న్ బియ్యాన్ని పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా నల్లబెల్లి మండలం రంగాపురం శివారు సాయిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. రేష‌న్…

Continue Reading →

నల్లగొండ జిల్లా‌లో అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్టు..

ముగ్గురు సభ్యులతో కూడిన అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో చోటుచేసుకుంది. నిందితుల వ‌ద్ద నుంచి భారీగా బంగారు…

Continue Reading →

త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామికి మాతృవియోగం

 ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామికి మాతృవియోగం క‌లిగింది. ఆయన తల్లి అలివేలుమంగ(85) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. తల్లి…

Continue Reading →

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కర్ణాటక సీఎం యడియూరప్ప విచ్చేయనున్నారు. శ్రీవారి వార్షిక…

Continue Reading →

క‌రోనా స‌మ‌యంలో మ‌హిళ‌ల‌పై వేధింపులు ఎక్కువ‌య్యాయి : సీపీ స‌జ్జ‌నార్

క‌రోనా స‌మ‌యంలో సైబ‌ర్ క్రైం, మ‌హిళ‌ల‌పై వేధింపులు ఎక్కువ‌య్యాయ‌ని సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింద‌న్నారు. సైబరాబాద్…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,278 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2,278 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,54,880కి చేరింది.…

Continue Reading →