శ్రీత్రిదండి చినజీయర్‌ స్వామికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ‌ పరామర్శ

శ్రీత్రిదండి చినజీయర్‌ స్వామిని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో పరామర్శించారు. శుక్రవారం రాత్రి చినజీయర్‌ స్వామి మాతృమూర్తి అలిమేలుమంగ తాయారు పరమపదించిన విషయం తెలిసిందే.…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,417 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1,417 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య…

Continue Reading →

శ్రీశైలం, సాగర్‌కు వరద.. గేట్లు ఎత్తివేత

రాష్ట్రంలోని కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. పై నుంచి వస్తున్న వరదకు తోడు, రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు నీటితో కళకళలాడుతున్నాయి. జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి…

Continue Reading →

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సోమవారం లోక్‌ సభ సమావేశాలు ఆరంభం కాగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి సభ సంతాపం తెలిపింది. దేశానికి ప్రణబ్‌…

Continue Reading →

అమెరికాలో తెలుగు యువతి మృతి

 అమెరికాలోని ఓ జలపాతంలో పడి తెలుగు యువతి మృతి చెందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా గుడెవల్లేరుకు చెందిన కమల అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం…

Continue Reading →

మే నాటికే దేశంలో 65 లక్షల మందికి కరోనా

దేశంలో గత మే నాటికే కరోనా కరాళనృత్యం చేస్తోందని.. అప్పటికే 64,68,388 మంది (జనాభాలో 0.73 శాతం) కరోనా బారిన పడినట్లు తాజా సర్వే చెబుతోంది. ఇండియన్‌…

Continue Reading →

జహీరాబాద్‌లోభారీగా గంజాయి పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న గంజాయి రవాణాపై పక్కాగా నిఘా పెట్టామని ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ కేఏబీ శాస్త్రి అన్నారు. ఆదివారం జహీరాబాద్‌ శివారులోని బీదర్‌ చౌరస్తాలో పోలీసులు వాహనాల…

Continue Reading →

కాలుష్యాన్ని నియంత్రిస్తాం : ఎమ్మెల్యే వివేకానంద్‌

జీడిమెట్ల, దూలపల్లి పారిశ్రామికవాడల్లో కాలుష్యాన్ని నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ అన్నారు. దూలపల్లిలో రూ. 31 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన…

Continue Reading →

ఏపీలో కొత్తగా 9,536 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో  కొత్తగా 9,536 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం…

Continue Reading →

యాదాద్రిలో ఆధ్యాత్మికత ఉట్టిపడాలి: సీఎం కేసీఆర్‌

ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకోవాలి రాబోయే కాలంలో అనేక ఏళ్లపాటు నిలవాల్సిన గొప్ప నిర్మాణం కాబట్టి ఎక్కడా తొందరపాటు లేకుండా, తొట్రుపాటు…

Continue Reading →