శ్రీత్రిదండి చినజీయర్ స్వామిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం హైదరాబాద్లో పరామర్శించారు. శుక్రవారం రాత్రి చినజీయర్ స్వామి మాతృమూర్తి అలిమేలుమంగ తాయారు పరమపదించిన విషయం తెలిసిందే.…
తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1,417 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య…
రాష్ట్రంలోని కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. పై నుంచి వస్తున్న వరదకు తోడు, రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు నీటితో కళకళలాడుతున్నాయి. జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సోమవారం లోక్ సభ సమావేశాలు ఆరంభం కాగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సభ సంతాపం తెలిపింది. దేశానికి ప్రణబ్…
అమెరికాలోని ఓ జలపాతంలో పడి తెలుగు యువతి మృతి చెందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా గుడెవల్లేరుకు చెందిన కమల అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం…
దేశంలో గత మే నాటికే కరోనా కరాళనృత్యం చేస్తోందని.. అప్పటికే 64,68,388 మంది (జనాభాలో 0.73 శాతం) కరోనా బారిన పడినట్లు తాజా సర్వే చెబుతోంది. ఇండియన్…
అక్రమంగా తరలిస్తున్న గంజాయి రవాణాపై పక్కాగా నిఘా పెట్టామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కేఏబీ శాస్త్రి అన్నారు. ఆదివారం జహీరాబాద్ శివారులోని బీదర్ చౌరస్తాలో పోలీసులు వాహనాల…
జీడిమెట్ల, దూలపల్లి పారిశ్రామికవాడల్లో కాలుష్యాన్ని నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. దూలపల్లిలో రూ. 31 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన…
ఆంధ్రప్రదేశ్లో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 9,536 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం…
ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకోవాలి రాబోయే కాలంలో అనేక ఏళ్లపాటు నిలవాల్సిన గొప్ప నిర్మాణం కాబట్టి ఎక్కడా తొందరపాటు లేకుండా, తొట్రుపాటు…









