తెలంగాణలో కొత్తగా 2058 కరోనా కేసులు..

తెలంగాణలో కరోనా కేసులు  తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేసింది.  గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 2058 కొత్త కేసులు నమోదైనట్లు…

Continue Reading →

తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

అనంతరపురం జిల్లా తాడిపత్రి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రూయిజర్‌ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న పది మందిలో ముగ్గురు ఘటనా స్థలంలోనే…

Continue Reading →

తెలంగాణ, ఏపీ ఆర్టీసీ అధికారుల మధ్య నేడు చర్చలు

తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సులు ప్రారంభించేందుకు ఇరురాష్ట్రాల ఆర్టీసీ అధికారులు మరోసారి మంగళవారం సమావేశం కానున్నారు. గత నెలలో హైదరాబాద్‌ బస్‌భవన్‌లో రెండురాష్ట్రాల అధికారుల మధ్య…

Continue Reading →

చిన‌జీయ‌ర్ స్వామిజీకి సీఎం కేసీఆర్ ప‌రామ‌ర్శ‌

త్రిదండి చినజీయర్ స్వామిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరామర్శించారు. చిన‌జీయ‌ర్ స్వామికి ఇటీవ‌ల మాతృవియోగం క‌లిగిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న త‌ల్లి మంగ‌తాయారు(85) అనారోగ్యంతో ప‌ర‌మ‌ప‌దించారు. ఈ…

Continue Reading →

ఏపీలో కొత్తగా 7,956 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 7,956 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 9,764 మంది చికిత్సకు…

Continue Reading →

రాజ్య‌స‌భ స‌భ్యులుగా కేశ‌వ‌రావు, సురేశ్ రెడ్డి ప్ర‌మాణం

టీఆర్ఎస్ నాయ‌కులు కే కేశ‌వ‌రావు, ఆర్ సురేశ్ రెడ్డి రాజ్య‌స‌భ స‌భ్యులుగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. వీరిద్ద‌రి చేత రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య నాయుడు ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. కేశ‌వ‌రావు…

Continue Reading →

తెలంగాణ శాస‌న‌స‌భలో ప‌లు బిల్లుల‌కు ఆమోదం..

తెలంగాణ శాస‌న‌స‌భ స‌మావేశాలు మంగ‌ళ‌వారానికి వాయిదా ప‌డ్డాయి. ప‌లు బిల్లుల‌కు స‌భ ఆమోదం తెలిపిన అనంత‌రం స‌భ‌ను రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర కొత్త రెవెన్యూ బిల్లుకు మండ‌లి ఆమోదం

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న కొత్త రెవెన్యూ బిల్లుకు శాస‌న‌మండ‌లి ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింది. కొత్త రెవెన్యూ బిల్లును సీఎం కేసీఆర్.. ఇవాళ మండ‌లిలో ప్ర‌వేశ‌పెట్టి…

Continue Reading →

శాస‌న‌స‌భ‌కు హాజరైన మంత్రి హ‌రీష్‌రావు

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీష్‌రావు క‌రోనాను జ‌యించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆర్థిక మంత్రి హ‌రీష్‌రావు సోమ‌వారం శాస‌న‌స‌భ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా…

Continue Reading →

ఏపీ ఎంపీలు రెడ్డ‌ప్ప‌, మాధ‌వికి క‌రోనా పాజిటివ్‌

పార్ల‌మెంట్ స‌మావేశాల్లో భాగంగా స‌భ్యుల‌కు, సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన చిత్తూరు ఎంపీ రెడ్డ‌ప్ప‌, అర‌కు ఎంపీ మాధ‌‌వికి క‌రోనా పాజిటివ్…

Continue Reading →