తెలంగాణలో కరోనా కేసులు తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేసింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 2058 కొత్త కేసులు నమోదైనట్లు…
తాజా వార్తలు

అనంతరపురం జిల్లా తాడిపత్రి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రూయిజర్ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న పది మందిలో ముగ్గురు ఘటనా స్థలంలోనే…
తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సులు ప్రారంభించేందుకు ఇరురాష్ట్రాల ఆర్టీసీ అధికారులు మరోసారి మంగళవారం సమావేశం కానున్నారు. గత నెలలో హైదరాబాద్ బస్భవన్లో రెండురాష్ట్రాల అధికారుల మధ్య…
త్రిదండి చినజీయర్ స్వామిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరామర్శించారు. చినజీయర్ స్వామికి ఇటీవల మాతృవియోగం కలిగిన సంగతి తెలిసిందే. ఆయన తల్లి మంగతాయారు(85) అనారోగ్యంతో పరమపదించారు. ఈ…
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 7,956 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9,764 మంది చికిత్సకు…
టీఆర్ఎస్ నాయకులు కే కేశవరావు, ఆర్ సురేశ్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిద్దరి చేత రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణస్వీకారం చేయించారు. కేశవరావు…
తెలంగాణ శాసనసభ సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. పలు బిల్లులకు సభ ఆమోదం తెలిపిన అనంతరం సభను రేపు ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొత్త రెవెన్యూ బిల్లుకు శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కొత్త రెవెన్యూ బిల్లును సీఎం కేసీఆర్.. ఇవాళ మండలిలో ప్రవేశపెట్టి…
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్రావు కరోనాను జయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి హరీష్రావు సోమవారం శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా…
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా సభ్యులకు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, అరకు ఎంపీ మాధవికి కరోనా పాజిటివ్…









