త్వ‌ర‌లోనే తెలంగాణ రాష్ట్ర యూనివ‌ర్సిటీల‌కు వీసీలు : విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని యూనివ‌ర్సిటీలకు వీసీల‌ను త్వ‌ర‌లోనే నియ‌మిస్తామ‌ని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు. యూనివ‌ర్సిటీల్లో వీసీల నియామ‌కం, ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ‌పై శాస‌న‌మండ‌లిలో స‌భ్యులు…

Continue Reading →

పిల్లట్ ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం.. కార్మికుడు మృతి

సంగారెడ్డి జిల్లాలోని ఓ ఫార్మా కంపెనీలో జ‌రిగిన అగ్నిప్ర‌మాందంలో సీనియ‌ర్ ఆప‌రేట‌ర్ మృతిచెందాడు. పటాన్ చెరు మండలం పాశమైలారంలోని పిల్లట్ ఫార్మా కంపెనీలో గురువారం రాత్రి అగ్ని…

Continue Reading →

హైదరాబాద్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డా.. పొల్యూషన్ కరప్షన్ బోర్డా..

హైదరాబాద్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సమాచార హక్కు చట్టం వర్తించదా.. లేదంటే పొల్యూషన్ చేస్తున్న పరిశ్రమల బాగోతం భయటపడతదని భయమా.. కార్పొరేట్ ఆస్పత్రుల కొమ్ముకాస్తున్న హైదరాబాద్ పిసిబి…

Continue Reading →

వరంగల్‌ భద్రకాళీ దేవస్థానానికి ఐఎస్‌వో కమిటీ

వరంగల్‌ నగరంలోని చారిత్రక భద్రకాళీ దేవాలయానికి ఐఎస్‌వో సర్టిఫి కేషన్‌ నిమిత్తం సంస్థ సిబ్బంది గురువారం ఆల యాన్ని పర్యవేక్షించారు. అర్చకుల నియమ నిబం ధనలు, సిబ్బంది…

Continue Reading →

అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తుకు సీఎం జగన్ నిర్ణయం

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే…

Continue Reading →

ఏపీ మూడు రాజధానులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కార్లిటీ ఇచ్చింది. మూడు రాజధానులపై ఏపీ హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో…

Continue Reading →

పాశమైలారం పిలెట్‌ ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదం

సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం సంభవించింది. పిలెట్‌ ఫార్మా పరిశ్రమలో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అస్వస్థతకు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యాంకర్ శిల్పా చక్రవర్తి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ చిత్రలేఖ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు సోమాజిగూడలోని తన…

Continue Reading →

ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, దాడిశెట్టి రాజాలకు కరోనా పాజిటివ్‌

 గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ప్రభుత్వ విప్, తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కరోనా బారిన పడ్డారు. కొద్దిరోజుల క్రితం…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,534 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 2,534 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,50,176 కు చేరాయి.…

Continue Reading →