పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్లమెంట్, రాజ్యసభ సభ్యులతో గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో సమావేశం కానున్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన…
తాజా వార్తలు

ఆమె అమర గీతం.. మెరిసే ఎర్రటి విప్లవ జ్యోతి.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపిన వీరవనిత. దొరలు ఆక్రమించిన భూమిపై ప్రతిఘటించిన ధీశాలి. ఆమే…
సీఎం కేసీఆర్ బాల్యమిత్రుడు, కాళేశ్వర ముక్తీశ్వర ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మర వెంకటేశం(66) బుధవారం కన్నుమూశారు. కరోనా పాజిటివ్ రావడంతో కొద్దిరోజులుగా ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్…
ప్రముఖ కవి, కథ, నవలా రచయిత, సాహితీవేత్త రామా చంద్రమౌళికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం ప్రగతి భవన్లో కాళోజీ సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. కాళోజి…
లంచం తీసుకున్న కేసులో మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈ కేసులో నగేష్తో పాటు…
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ తీవ్రత కొనసాగుతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 10,418 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో మొత్తం…
చారిత్రక రెవెన్యూ బిల్లును సీఎం కేసీఆర్ నేడు శాసనసభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. తరతరాలుగా ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడి…
రాష్ట్రంలోని వీఆర్వోలకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ర్టంలో అనివార్య పరిస్థితుల్లోనే వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. వీఆర్వోలను వివిధ…
నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తిలోని 112 ఎకరాలకు సంబంధించిన భూమికి ఎన్వోసీ ఇవ్వడానికి మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు రైతులు…
హరితహారం కార్యక్రమాన్ని కూడా సామాజిక బాధ్యతగా పరిగణించి మొక్కలను విస్తృతంగా నాటి పెంచాల్సిన అవసరముందని ఎంపీ జోగినిపల్లి సంతోష్కుమార్ అన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో సీఐఎస్ఎఫ్, జీఎంఆర్…









