అక్రమంగా వాహనాల్లో తరలిస్తున్న 130 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 6 మినీ గూడ్స్ వాహనాలను సీజ్…
తాజా వార్తలు

ఏపీలో కరోనా విలయం సృష్టిస్తోంది. నిత్యం వేలల్లో పాజిటివ్ కేసులు నమోదువుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఇప్పటి సుమారు 30 మంది వరకు ఎమ్మెల్యేలు వైరస్…
కర్ణాటకలో మరో మంత్రి శివరామ్ హెబ్బార్కు కరోనా పాజిటివ్గా తేలింది. కర్ణాటక కార్మిక శాఖ మంత్రి హెబ్బార్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి యెడియూరప్ప ఆకాంక్షించారు. ‘నేను, నా…
భారత్లో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 90,633 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 41,13,812కు చేరింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర వైద్యారోగ్య…
తెలంగాణలో కొత్తగా 2,574 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,40,969కు చేరాయి. వైరస్ ప్రభావంతో…
పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవికి శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ రికార్డులపై…
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకి తృటిలో ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఆవును తప్పించబోయి…
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్రావుకు కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు శనివారం ట్విటర్ వేదికగా స్పందించిన ఆయన తనకు వైరస్ సోకినట్లు వెల్లడించారు.. ‘‘ కరోనా…
కొద్ది రోజుల కిందట నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి (67) శుక్రవారం రాత్రి …
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 48 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికచేసి జాబితాను విడుదలచేశారు. శుక్రవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ జీవో…









