కొండమల్లేపల్లిలో భారీగా పీడీఎస్‌ బియ్యం స్వాధీనం..

అక్రమంగా వాహనాల్లో తరలిస్తున్న 130 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 6 మినీ గూడ్స్‌ వాహనాలను సీజ్‌…

Continue Reading →

పిఠాపురం ఎమ్మెల్యే పరిస్థితి విషమం.. బెంగళూరుకు తరలింపు

ఏపీలో కరోనా విలయం సృష్టిస్తోంది. నిత్యం వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదువుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఇప్పటి సుమారు 30 మంది వరకు ఎమ్మెల్యేలు వైరస్‌…

Continue Reading →

కర్ణాటకలో మరో మంత్రి శివరామ్‌ హెబ్బార్‌కు కరోనా పాజిటివ్‌

కర్ణాటకలో మరో మంత్రి శివరామ్‌ హెబ్బార్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.  కర్ణాటక కార్మిక శాఖ మంత్రి హెబ్బార్‌ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి యెడియూరప్ప ఆకాంక్షించారు.  ‘నేను, నా…

Continue Reading →

భారత్‌లో ఒక్కరోజే 90 వేల కరోనా పాజిటివ్ కేసులు

భారత్‌లో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 90,633 కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 41,13,812కు చేరింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర వైద్యారోగ్య…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,574 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 2,574 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,40,969కు చేరాయి. వైరస్‌ ప్రభావంతో…

Continue Reading →

ఏనుగల్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఫోన్

పర్వతగిరి మండలం ఏనుగల్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవికి శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్‌ చేశారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలో అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ రికార్డులపై…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబు కాన్వాయ్‌కి ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకి తృటిలో ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఆవును తప్పించబోయి…

Continue Reading →

తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావుకు కరోనా పాజిటివ్‌

తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుకు కరోనా వైరస్‌ సోకింది. ఈ మేరకు శనివారం ట్విటర్‌ వేదికగా స్పందించిన ఆయన తనకు వైరస్‌ సోకినట్లు వెల్లడించారు.. ‘‘ కరోనా…

Continue Reading →

మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌ రెడ్డి కన్నుమూత

కొద్ది రోజుల కిందట నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌ రెడ్డి (67) శుక్రవారం రాత్రి …

Continue Reading →

ఉత్తమ ఉపాధ్యాయులుగా 48 మంది ఎంపిక

తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 48 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికచేసి జాబితాను విడుదలచేశారు. శుక్రవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ జీవో…

Continue Reading →