కీసర తహసీల్దార్ రూ.1.10 కోట్ల లంచం తీసుకున్న వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న…
తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. గత వారం రోజుల నుంచి ప్రతిరోజూ 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 10,776 కరోనా…
శిరోముండనం కేసులో ఇప్పటికే నూతన్ నాయుడు భార్య ప్రియమాధురిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. . కర్ణాటకలోని ఉడిపి వద్ద శుక్రవారం మధ్యాహ్నం సినీ నిర్మాత…
ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం జీళ్ల చెరువు వద్ద ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయ పడ్డ ఏసీపీ బాలు జాదవ్ మృతి చెందారు. సికింద్రాబాద్ యశోద దవాఖానలో…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్లో ప్రధాన నిందితురాలుగా ఉన్న సంస్థ మాజీ డైరెక్టర్ దేవికారాణి మరోసారి అరెస్టయ్యారు. శుక్రవారం దేవికారాణి, కంచర్ల శ్రీహరి…
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,478 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,35,884కు చేరింది. వైరస్ బాధితుల్లో కొత్తగా 10 మంది…
కీసర మండలం రాంపల్లి దయారాలో భూ వివాదం సెటిల్మెంట్ కేసు కొత్త మలుపులు తిరుగుతున్నది. ఇప్పటివరకు ఈ కేసులో పట్టుబడిన కీసర తాసిల్దార్ నాగరాజుతోపాటు శ్రీనాథ్యాదవ్, అంజిరెడ్డి…
ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో కొత్తగా 10,199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏపీలో 62,225 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా,…
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై సీఎం కేసీఆర్ నేడు మంత్రులు, ఇతర నేతలతో సమీక్ష నిర్వహించానున్నారు. మంత్రులు, చీఫ్ విప్లు, విప్లతో ఈరోజు ప్రగతి భవన్లో సమావేశం…
ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలుగుతుందో ప్రతిరోజూ ఎక్కడో చోట చదువుతూనే ఉంటారు. అయినా ప్లాస్టిక్ వాడకాన్ని మాత్రం మానలేకపోతున్నారు. కనీసం ఎవరైనా వచ్చినప్పడు ఇచ్చే…









