సీఎం కేసీఆర్‌కు బాలాపూర్ ల‌డ్డూను అంద‌జేసిన గ‌ణేష్ ఉత్స‌వ స‌మితి

ప‌్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు బాలాపూర్ ల‌డ్డూను గ‌ణేష్ ఉత్స‌వ స‌మితి స‌భ్యులు అంద‌జేశారు. విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స‌మ‌క్షంలో ల‌డ్డూను స‌భ్యులు అంద‌జేశారు. కొవిడ్…

Continue Reading →

మద్యం ధరలను తగ్గించిన ఏపీ ప్రభుత్వం

మద్యం ప్రియులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీరు కబురును అందించింది. మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐఎంఎఫ్‌ లిక్కర్‌, ఫారెన్‌ లిక్కర్‌, బీర్‌, వైన్‌ ధరలను క్రమబద్దీకరిస్తూ…

Continue Reading →

తెలంగాణలో కొత్త‌గా 2817 క‌రోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా నుంచి కోలుకున్న‌వారి సంఖ్య ల‌క్ష దాటింది. తాజాగా మ‌రో 2611 మంది బాధితులు కోలుకోవ‌డంతో మొత్తం కోలుకున్న‌వారి సంఖ్య 1,00,013కు చేరింది. రాష్ట్రంలో…

Continue Reading →

కీసర తాసిల్దార్‌ నాగరాజు లాకర్‌లో కిలోన్నర బంగారం!

భారీగా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కీసర తాసిల్దార్‌ నాగరాజు బ్యాంకు లాకర్‌లో కిలోన్నర బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ కస్టడీలో భాగంగా నాగరాజు…

Continue Reading →

ఏపీలో కొత్తగా 10,392 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 10,392 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 72 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.…

Continue Reading →

నాచారం పీఎస్ లో ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్..

నాచారం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. నిషేధిత గుట్కా వ్యాపారి నుంచి  ఎస్ఐ శివ కుమార్, కానిస్టేబుళ్లు రాము, అశోక్ లు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన కమెడియన్ సత్య రాజేష్

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కుమారుడు తో కలిసి మొక్కలు నాటిన కమెడియన్ సత్య రాజేష్…

Continue Reading →

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కి కుటుంబసభ్యుల నివాళులు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని పురష్కరించుకుని బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ విజయమ్మ,…

Continue Reading →

వంగరను సందర్శించిన ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

వరంగల్ అర్బన్ జిల్లా పర్యటనలో భాగంగా ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పీవీ స్వగ్రామం వంగరను సందర్శించారు. వంగరలో పీవీ నర్సింహా రావు చిత్ర…

Continue Reading →

తెలంగాణలో కొత్త‌గా 2892 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో మ‌రో 2240 మంది క‌రోనా బాధితులు వైర‌స్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివ‌ర‌కు 97,402 బాధితులు క‌రోనా నుంచి కోలుకుని ఇంటికి చేరారు. కాగా,…

Continue Reading →